సంక్షేమ కార్యక్రమాలకు గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే, జగన్మోహన్ రెడ్డి సర్కార్ అదనంగా ఖర్చు చేసిందేమీ లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్...
Andhra Pradesh
మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ సంస్థపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఏపీలోని ఒంగోలు కేంద్రంగా రిజిస్టర్ అయిన ఈ...
జనసేనాని పవన్ కల్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇస్తూ తమ పార్టీలోకి ఆహ్వానం పలికారు. పవన్...
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పదోతరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి విమర్శలు గుప్పించారు. ఉత్తీర్ణత శాతం...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి అందరినీ అలరించారు. వైయస్సార్ యంత్ర సేవా పథకాన్ని ఈరోజు జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ యంత్ర సేవా పేరిట మంగళవారం సీఎం వైఎస్ జగన్ మోహన్...
ఏపీలో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కొన్ని చోట్ల జనం నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే....
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఫేక్ ట్వీట్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు సీఐడీ కార్యాలయానికి వెళ్లి,...
రేపటి నుంచి మొదలుకానున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు...
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు రాష్ట్రంలో ఏ ఉద్యోగి సంతోషంగా లేడని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు పేర్కొన్నారు....