Suryaa.co.in

Andhra Pradesh

నవోదయం 2.0తో నాటుసారా రహిత రాష్ట్రం

– నాటు సారా రహితంగా ఏడు గ్రామాలు ప్రకటించేందుకు సిద్ధం – నాటు సారా పై 14405 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వండి మంగళగిరి: నవోదయం 2.0తో నాటుసారా రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దటమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్…

రామానాయుడు స్టూడియో భూ కేటాయింపుపై కీలక నిర్ణయం

– భూమి వినియోగ నిబంధనల ఉల్లంఘనకు వ్యతిరేకంగా కఠిన చర్యలు – 34.44 ఎకరాల భూమిలో 15.17 ఎకరాల భూభాగం రద్దు – ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఉత్తర్వులు మంగళగిరి: సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలో కేటాయించిన 34.44 ఎకరాల భూమిలో 15.17 ఎకరాల భూభాగాన్ని రద్దు చేస్తూ…

చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు

– ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చంద్రబాబు ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలోని ముస్లింల రక్షణ, వారి అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రాజకీయాలకు అతీతంగా, అధికారంలో ఉన్నా లేకపోయినా.. ముస్లింల మనో భావాలు దెబ్బతీయకుండా వారి అభ్యున్నతికి, రక్షణకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. వారి ఆచారాలు,…

7న శ్రీపాద శ్రీనివాస్ కు విపంచి ఫౌండేషన్ ఉగాది పురస్కారం ప్రదానం

రాజమహేంద్రవరం: రచయిత శ్రీపాద శ్రీనివాస్ కు ఈ నెల 7వ‌ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విపంచి ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభా పక్ష కార్యాలయంలో సీనియర్…

ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం

మంత్రులు ఆనం, నారాయణ, సత్య కుమార్ స్పష్టీకరణ విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, రూ.ఐదు కోట్ల రాబడి వచ్చే ప్రతి దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర…

అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ

– రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న లారెస్ ల్యాబ్స్ లిమిటెడ్ – 7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత అమరావతి : అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. లారెస్ ల్యాబ్స్…

బాబు గారు.. మీకు ముస్లిం లు ఓటు వేయలేదా ?

– వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతు ఇవ్వడం అంటే ముస్లిం లకు వెన్నుపోటు పొడిచినట్లే – ఇఫ్తార్ విందు ఇచ్చి అందులో విషం పెట్టినట్లే లెక్క – వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు – దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించారు – ఇంటికి పిలిపించుకుని తప్పుడు రాతలు…

అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్ పోర్టు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం

– ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ ఎగుమతుల కోసం ప్రత్యేకంగా సొంత పోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ధన్యవాదాలు అనకాపల్లి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్…

జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదు

– అధికార గర్వంతో అసంబద్ద ప్రేలాపనలు – చంద్రబాబు కుమారుడిగానే ఆయనకు గౌరవం – గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు గుంటూరు: మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి…

ఎయిర్ ట్యాక్సీ తయారుచేసిన అభిరామ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్‌ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు….