Suryaa.co.in

Andhra Pradesh

వక్ఫ్ ఓటింగ్‌లో వైకాపా డబుల్ గేమ్

-వక్ఫ్ ఓటు పోటు + ఆ పై ఈ ఫోర్జరీ విప్ మోసం ( బాబు భూమా) అసలే వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించడంలో విజయం సాధించిన వైవీ బాబాయి తెల్లవారుజామున వచ్చి పడుకున్నారు. నిన్న రాత్రి వైకాపా విప్ జారీ చేయలేదని, క్రాస్ ఓటింగ్ జరగబోతోందని జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగింది….

బీజేపీతో కలిసి బాబు,జగన్,పవన్ లు పోలవరం ప్రాజెక్ట్ ను చంపేశారు

– నేను రాజకీయాల్లో ఉన్నది కేవలం జగన్ ను తిట్టడానికి కాదు – ఫేజ్ 2 అనేది పచ్చి అబద్ధం – 41.15 మీటర్ల ఎత్తులో పోలవరం అంటే అది ప్రాజెక్ట్ కాదు – పోలవరం ఇక బ్యారేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా మారే ప్రమాదం – 85 వేల కుటుంబాలకు ఆర్ అండ్…

రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉంది

– మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళగిరి: సిగ్గు శరం లేకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు చీ కొట్టి11సీట్లు ఇచ్చారు.రాష్ట్రంలో నుండి ప్రజలు తరిమి తరిమి కొట్టడానికి మరొక్కసారి సిద్ధంగా ఉన్నారు. గత వైసీపీ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు మర్చిపోయి ఇప్పుడు సుద్దాపుసలాగా మాట్లాడుతుంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల నయా…

రాజ్యసభలో పార్టీల దొంగాట

(భూమా బాబు) రాజ్యసభలో దొంగాట ఆడిన పార్టీల విషయం బట్టబయలైంది.రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు 2023 ఆమోదం పొందింది. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు 2023పై జరిగిన ఓటింగ్‌లో, బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. మద్దతు తెలిపిన పార్టీలు: భారతీయ జనతా…

వక్ఫ్ సవరణ బిల్ .. సాక్షి సంపాదకీయం

దేశంలోని పెద్దశాతం ప్రజలైన హిందువుల రక్షాణార్థం కేంద్ర ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం వక్ఫ్ సవరణ బిల్. ఇది ఉభయ సభల్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా (లోగడ కాంగ్రెస్ చేసిన ఎమర్జన్సీ చట్టంలా కాకుండా) ఆమోదాన్ని పొందింది. స్వతంత్ర భారతంలోనే కాదు. గత వెయ్యేళ్లలో హిందువులకు జరిగిన పెనుమేలు ఈ వక్ఫ్ సవరణ చట్టం. ఈ చారిత్రిక ఘట్టానికి…

ప్రభుత్వమే అంజలిని పొట్టన పెట్టుకుంది

– నిందితుడు దీపక్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్త – అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది – ఆస్పత్రి మార్చమని కోరినా పట్టించుకోలేదు – నిందితుడు పని చేసే ఆస్పత్రిలో వైద్యం వద్దని చెప్పాం – యువతి తల్లిదండ్రుల అభ్యంతరాలను లెక్కచేయలేదు సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కనీసం స్పందించలేదు – వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో…

ఎడ్లబల ప్రదర్శన పోటీలతో రైతుల్లో పండుగ వాతావరణం

– ఎమ్మెల్యే, కన్నా లక్ష్మీనారాయణ తెనాలి: ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన పోటీలతో రైతుల్లో పండుగ వాతావరణం సంతరించుకుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే, కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ఎడ్లబల ప్రదర్శన, పశుపాల పోటీలకు ఆరవరోజు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నాలక్షిణారాయణ, మైలవరం ఎమ్మెల్యే వనంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని…

7నుంచి ఎన్టీఆర్‌ వైద్యసేవల నిలిపివేత

7నుంచి ఎన్టీఆర్‌ వైద్యసేవల నిలిపివేత – ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ మంగళగిరి: నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలను ఈ నెల 7నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర…

ఆయనేం అన్న.. ఆయనేం మేనమామ?

– మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ – తల్లి, చెల్లిని మోసం చేసిన కొడుకు – మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు – జగన్‌పై శివమెత్తిన చెల్లి షర్మిల అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఆయన చెల్లి షర్మిలారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. మేనకోడలి ఆస్తులను కొట్టేసిన అతనేం…

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణ చేస్తాం

– ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక నిర్ధారణ – ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగు చర్యలు : హోంమంత్రి అనిత అమరావతి: సచివాలయంలోని రెండో బ్లాక్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించామని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ఆమె…