Suryaa.co.in

Features

కాషాయం.. కాషాయం.. కాషాయం

కాషాయం ఈ మట్టి సొంత రంగు. కాషాయం ఈ గడ్డ రంగు. కాషాయం భారతప్రదేశపు రంగు. అవునా? కాదా? మతి భ్రష్టుపట్టకపోతే, చరిత్ర సరిగ్గా తెలిస్తే , చదవడం అన్నది ఏ కాస్తైనా ఉండి ఉంటే కాషాయం మన రంగు అన్న జ్ఞానం ఉంటుంది. మనం కాషాయం రంగు వాళ్లమే. కాదనుకోవడం ఆత్మవంచన అవుతుంది. కాదనడం…

తెలుగు మేధావర్గం ముట్టయింది!

తెలుగు మేధావర్గం ముట్టయింది! తెలుగు పాత్రికేయ నపుంసకత్వం తెలుగు కుల, మత, ప్రాంతీయత, ముఠా, కమ్యూనిస్ట్ కవులు, వ్యాసకర్తలు, సాహితీవేత్తలు, పరిశీలకులు, పరిశోధకులు, అలోచనాపరులు, పాత్రికేయులు … ఈ మేధావర్గం వెస్ట్ బెంగాల్ ముస్లీమ్ హింస, విధ్వంసం గురించి నోరుమెదపడం లేదు. వెస్ట్ బెంగాల్ దళితుల్ని ముస్లీమ్ చొరబాటుదారులు ధ్వంసం చేశారు. ఇక్కడి ఏ దళితవాదీ…

శ్వాస ప్రాధాన్యత

మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు. 100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు. తాబేలు నిమిషానికి “3 సార్లు శ్వాస” తీస్తుంది. 500 సం. లు బ్రతుకుతుంది. ఐతే “శ్వాస”లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.? దీనిని సశాస్త్రీయంగా వివరిస్తాను. అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది….

న్యూమరాలజిస్ట్‌లతో, అస్ట్రాలజిస్ట్‌లతో జాగ్రత్త.. జాగ్రత్త

అజ్ఞానం, వక్రత కొందరు న్యూమరాలజిస్ట్‌లు, అస్ట్రాలజిస్ట్‌లు యూట్యూబ్ చానళ్లలోనూ, టీ.వీ. చానళ్లల్లోనూ వెలిబుచ్చుతున్న అజ్ఞానం, వక్రత, చెబుతున్న చెత్త సమాజానికి, సగటు మనిషికి పెనుహానికరమైనవి. ఇటీవల ఉగాది సందర్భంలో గోచార ఫలితాలు అన్న విదూషకత్వంపై నేను ఏప్రల్ 1న వాట్స్ఆప్, ఫేస్‌బుక్ పోస్ట్‌ల ద్వారా ఆలోచనను, అవగాహనను ఇచ్చే ప్రయత్నం చేశాను. శాస్త్రీయత లేని పేలాపనలు…

భూలోకంలో అమృతం మజ్జిగ

సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్‌! తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే! సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని…

భూభారతి’ ద్వారా వచ్చిన కొత్త మార్పులు ఇవే!

చట్టం- ఇదివరకు ఉన్న 1936, 1948, 1971, 2020 చట్టాల్లో ఉన్న లోటుపాట్లను దిద్దారు. రూల్స్ -1971లో వచ్చిన చట్టానికి 1989లో రూల్స్ వచ్చాయి, 2020లో వచ్చిన చట్టానికి రూల్స్ నోటిఫై కాలేదు. 2025 జనవరి 4న భూభారతి నోటిఫై చేసిన తర్వాత మూడున్నర నెలల్లో రూల్స్ నోటిఫై చేయనున్నారు. పరిపాలనలో మెరుగుదల-10,954 గ్రామ పాలన…

వక్ఫ్ సవరణ బిల్లు.. సంతోషం.. సంతోషం..సంతోషం!

స్వతంత్ర భారతదేశంలో ఒక అత్యున్నతమైన మేలు జరిగింది! పా(ర్)లమంట్ ఏర్పడిన తరువాత ఆ పా(ర్)లమంట్ నుంచి దేశానికి పెనుశుభం జరిగింది!! వక్ఫ్ సవరణ బిల్ పా(ర్)లమంట్ లో నెరవేరింది!!! గత వెయ్యేళ్లలో భారతంలో ఈ స్థాయిలో ‘మట్టికి మహోపకారం’ జరగడం ఇదే ప్రథమం. చొరబడ్డ విదేశీ మతం శతాబ్దుల తరబడి స్వదేశాన్ని తింటూనే ఉంది; విధ్వంసక…

ఆది శంకరాచార్యులు చెప్పిన జీవిత సత్యం ఇదే!

సంపద, బంధుత్వం, స్నేహితులు మరియు యవ్వనం గురించి గర్వపడకండి. ఇవన్నీ కాలం క్షణికావేశంలో లాక్కుంటోంది. ఈ మాయా ప్రపంచాన్ని త్యజించడం ద్వారా దేవుడిని తెలుసుకోండి మరియు పొందండి. ఎవరినీ స్నేహితుడిగా, శత్రువుగా, సోదరుడిగా లేదా బంధువుగా చూడకండి. స్నేహం లేదా శత్రుత్వం అనే ఆలోచనల్లో మీ మానసిక శక్తిని వృధా చేసుకోకండి. ప్రతిచోటా మిమ్మల్ని మీరు…

ఏ.ఐ హోరులో వక్రీకరణ

– గ్రంథాలయాల ప్రాధాన్యతను గుర్తించి వాటి అభివృద్ధికి సహకరించండి రోజురోజుకూ పెరిగిపోతున్న కృత్రిమ మేధ ( ఏ.ఐ ) హోరులో అనేక విషయాలు నేడు వక్రీకరణకు గురి అవుతున్నాయి. నిర్ధిష్టమైన ఆధారాలున్న చరిత్రను, సరియైన వివరాలను, సమాచారాన్ని కానీ మనం సకాలంలో పొందు పరచకపోతే.. చారిత్రక సత్యాలు, వాస్తవ పరిస్థితులు గతులు తప్పి..అవి కాస్తా తారుమారై,…

మనసే వెళ్లెనే మమతే మరిచి…

– ఇళైయరాజా పాట 1980లో వచ్చిన కొత్త జీవితాలు సినిమాలోని పాట “మనసే వెళ్లెనే మమతే మర్చి…” ఈ సినిమా 1979లో వచ్చిన తమిళ్ష్ సినిమా పుదియవార్పుగళ్ సినిమాకు రీమేక్. తమిళ్ష్‌లోనూ ఈ పాట ఉంది. తమిళ్ష్‌లో జెన్సీ అన్న గాయని, తెలుగులో పీ. సుశీల పాడారు. తెలుగులో సిమ్‌ఫని (Symphony)సంగీతం తొలిసారి ఈ పాటతోనే…