మలేషియాలో అక్రమ వలసదారులు ఆమ్నెస్టీ క్షమాభిక్ష పథకం

– స్వదేశానికి వెళ్లే అవకాశం – మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు, మలేషియా ప్రభుత్వం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) ఆమ్నెస్టీ క్షమాభిక్ష ప్రకటించింది . ఈ పథకం మార్చ్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది ఈ క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు , వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళవచ్చు…

Read More

పంటలకు కనీస మద్దతు చట్టం కావాలి

పంటలకు కనేసమద్దటుధర కల్పిస్తూ చట్టంచేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా అన్నదాతలు మళ్లీ ఆందోళనబాట పట్టారు.పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తేవాలని, 60ఏళ్లు నిండిన రైతులకు,కూలీలకు నెలకు రూ 3వేలు పించన్ ఇవ్వాలని, రైతు రుణాల రద్దును కోరుతూ పంజాబ్,హర్యానా,యుపి తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లు ఇతరవాహనాలతో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో నిరవధికంగాధర్నా చేస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కమలం…

Read More

కంటి చూపు సమస్యకు..

కంటి చూపు సమస్యకు కరక్కాయల పొడి 30 గ్రా, తానికాయల పొడి 60 గ్రా, ఉసిరికాయల పొడి 90 గ్రా, అథి మధురం పొడి 10 గ్రా, వెదురుప్పు (తెల్లగ వుంటుంది) 10 గ్రా, పిప్పళ్ళ పొడి దోరగావేయించి పొడి చేయాలి 20 గ్రా, పటిక బెల్లం పొడి 440 గ్రా, (పైన పొడులు అన్ని కలిపిన దానికి రెండు రెట్లు పటిక బెల్లం వేయాలి), అన్ని పొడులు బాగ కలిపి, గాజు సీస లో నిల్వ…

Read More

రైతు ఉద్యమం ఫలిస్తుందా?

ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఏ పత్రికలోనూ కథనాలు ఇప్పటి వరకూ రాలేదు. మొదటగా 21 తేదీన ఒక యువ రైతు పోలీస్ కాల్పుల్లో మరణించాడని పత్రికలు రాశాయి. లక్షలాది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్లు, ట్రక్కులతో తరలి వస్తుంటే , కేంద్ర ప్రభుత్వం రోడ్లను మూసివేయడమే కాక కాంక్రీటు అడ్డు గోడలు కూడా నిర్మించింది. మిగిలిన రోడ్లకు ఇనప మేకులు దించి రైతుల రాకను నిరోధిస్తోంది. పంజాబ్, హర్యానా రైతులే కాక యు.పి, రాజస్థాన్,…

Read More

ఆలోచన

భావ సంద్రాన్ని మెదడు కవ్వంతో మథించగా పుడుతుంది ఆలోచన ఆలోచన ఓ చైతన్యం ఒక ప్రయాణం ఒకప్రబోధం ఒకముందడుగు కార్యాచరణకు మెట్టు ఆలోచన అంటే జీవన చర్యల అభ్యుదయం ఆలోచన అంటే ప్రగతి ఆలోచన అంటే బుద్ధి పోరాటం మూగ చీకట్లను పారదోలే విద్యుత్తు నిరాసక్తతనుఆసక్తిగా మార్చే ప్రయోగం ఆలోచన ప్రపంచగమనానికి రహదారి – వల్లభాపురం జనార్ధన 9440163687

Read More

రాజధాని ఆవశ్యకతను వివరించిన రాజధాని ఫైల్స్

ఊకదంపుడు మూస చిత్రాలకు భిన్నంగా , అసలు జరిగిన – జరుగుతున్న వాస్తవ సంఘటనలను వాస్తవికంగా చూపిన రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చూపించాలి. ముఖ్యంగా హైద్రాబాద్ లో ఉన్న సీమాంధ్రులు ఈ చిత్రాన్ని చూడాలి. చిత్రంలో అసభ్యకర సన్నివేశాలు , అసందర్భ సన్ని వేశాలు ఎక్కడా లేవు. వీలైనంత వరకు రాజధాని సమస్యను ఎత్తి చూపారు. ఎక్కడా వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. ప్రతిపక్ష నాయకులను గానీ , అలాంటి పాత్రలు గానీ…

Read More

మనిషి మూత్రంతో విద్యుత్‌ తయారీ

– ఐఐటీ పరిశోధకుల అద్భుత సృష్టి (తిలక్) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ – పాలక్కాడ్‌ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్‌, జీవ ఎరువును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా ఐఐటీ బృందం ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రోకెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌ను (ఈఆర్‌ఆర్‌ఆర్‌) రూపొందించారు. ఇది విద్యుత్‌ తో పాటు బయో ఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేస్తుంది విద్యుత్‌, బయోఫెర్టిలైజర్‌లను ఏకకాలంలో…

Read More

రాష్ట్ర బడ్జెట్‌లో కౌలురైతులకు భరోసా ఏదీ ?

వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న మార్పులతో కౌలువ్యవసాయమే కీలకంగా మారింది. రాష్ట్రంలో వ్యవసాయ మంటే కౌలు వ్యవసాయమే. ఈ ప్రభుత్వం ఆ దృష్టితో చూడకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఐదేళ్ల పాలనలో కౌలురైతులకు చేసిందీ చాలా తక్కువ. చేసుకున్న ప్రచారమేమో ఎక్కువ. ఆ విషయం బడ్జెట్‌లోని అంశాలు స్పష్టంచేస్తున్నాయి. రైతుల జీవనోపాధి బలోపేతానికి, వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించడానికి తద్వారా రైతులు ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరచడానికి ఒక సమగ్రమైన వ్యూహాన్ని రూపొందించామని ఆర్థికశాఖ మంత్రి…

Read More

అనగనగా.. ఒక హర్షమందర్

-ఆయనపై సీబీఐ కేసు ఎందుకు పెట్టింది -ఎన్జీఓల పేరిట అడ్డగోలు విదేశీ నిధులు -యపీఏ హయాంలో నిధుల ప్రవాహం -తాజాగా ఆయనపై సీబీఐ కేసు -జాతీయ మీడియాలో కనిపించని వార్త -జాతీయ మీడియా కళ్లు మూసుకుందా? -జాతి వ్యతిరేక చర్యలు ధృతరాష్ట్ర మీడియాకు పట్టవా? ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త! కానీ కనీస కవరేజ్ లేదు! ఫిబ్రవరి 2శుక్రవారం రోజున హర్ష మందర్ మీద సీబీఐ కేసు రిజిష్టర్ చేసింది. ఆరోపణలు…

Read More

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే…

ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద భావం కలిగితే శరీరంలో కొడుకు పుడతాడు…

Read More