షెల్టర్ హోమ్ అనేది సాధారణంగా ప్రజలు అత్యవసర అవసరం, అత్యవసర పరిస్థితి ఆధారంగా తాత్కాలికంగా ఉండే ప్రదేశం. ఒక ప్రైవేట్ వ్యక్తి , ప్రభుత్వ-సహాయక వసతి గృహాలు ఈ షెల్టర్ హోమ్లను నిర్వహించవచ్చు. ఆశ్రయం లేని నిరాశ్రయులైన చాలా మంది వ్యక్తులు అత్యవసర పరిస్థితిలో ఉన్నారు; వారు షెల్టర్ హోమ్లను చేరుకోవచ్చు. ప్రాథమికంగా, సమాజంలో...
రెజ్లర్ క్రీడాకారులు చెప్పని జవాబులు ఇవీ..
1) లైంగిక వేధింపులు జరిగినప్పడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
2) 2016లో జరిగితే 2023లో ఎందుకు ధర్నాకు దిగారు?
3) లైంగిక వేధింపులు జరిగినట్లు ఏమైనా ఆధారాలున్నాయా?
4) సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగున్నప్పటికీ ధర్నా చేయడంలో మతలబేమిటి?
5) అంటే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా?
6) అసలు ఈ ఘటనకు ప్రధాని...
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీఓ
కులం సర్టిఫికెట్కు లంచం అడిగి దొరికిపోయిన ఎమ్మార్వో
కేసు నుంచి పేరు తొలగించినందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ
హోటల్లోకి ఏసీబీకి దొరికిపోయిన డీఎస్పీ
సహజంగా ఇలాంటి వార్తలు చదివి, చూసే పాఠకులు.. వీక్షకులు.. పట్టుబడ్డ వారి టేబుల్పై ఉండే ఒక పింక్ కలర్ సీసా ఒకటి గమనించి ఉండరు. ఈ లంచావతారాలను పట్టించే...
- ఆందోళన కలిగిస్తున్న లాయిడ్స్ సర్టిఫికేషన్ ఉపసంహరణ, యూఎస్ డెట్ సంక్షోభం
భారతీయ షిప్పింగ్ కంపెనీ గతిక్ షిప్ మేనేజ్మెంట్ ద్వారా నిర్వహించబడుతున్న 21 నౌకల ధృవీకరణను లాయిడ్స్ రిజిస్టర్ తొలగించింది, ఇది విదేశాలకు రష్యన్ చమురును అత్యధికంగా రవాణా చేసే వారిలో ఒకటి. "రష్యన్ చమురు వ్యాపారంపై ఆంక్షల నిబంధనలను సులభతరం చేయడానికి లాయిడ్స్...
"మాచన"..సమాజ హిత తపన
20 ఏళ్లుగా పొగాకు నియంత్రణ
(మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)
వాస్తవానికి ఓ డిప్యూటీ తహశీల్దార్ హోదా ఉన్న వ్యక్తికి... ఏదో సాధించాలన్న తపన.. ఆ తపనకు తగ్గ కమిట్మెంట్ ఉండటమంటే కాస్తా అరుదే. అలా ..అని ఎవరూ ఉండరని కారు. అలాంటివారిలో ఒకరే మనమిప్పుడు చెప్పుకునే రఘునందన్ మాచన. పౌరసరఫరాల...
సిగరెట్ తాగకు రా..
ధూమపానం మానరా..! కాళీ గా.. అని ఎన్ని సార్లు ప్రాధేయ పడి ఉంటానో లెక్క లేదు.నేను ఇంటర్ చదివే రోజుల్లో. నా ఆప్త మిత్రుడు ఎస్ కాళీ వర ప్రసాద్ ను ఆత్మీయంగా అడుక్కునే వాణ్ణి. ఇంటర్ అయ్యాక కాళీ కానిస్టేబుల్ ఆయ్యాడు. ఓ పదేళ్ళ తర్వాత, సికింద్రాబాద్ తిరుమల్ గిరి...
ఆనందభాష్పాలు రాలుస్తున్న ఈయనెవరో తెలుసా..??
1947లో రాజగోపాలాచారి సూచన మేరకు రాజదండాన్ని తయారుచేసే పనిని చెన్నైలోని 'ఉమ్మడి బంగారుచెట్టి జూవెలర్స్' కు అప్పగించారు..
అప్పుడు ఆ సంస్థను నడుపుతున్న ఉమ్మిడి ఎత్తిరాజులు (20), ఉమ్మిడి సుధాకర్ (14) అనే అన్నదమ్ములు తివావదుత్తరై ఆధీనం పీఠాధిపతులను సంప్రదించి చోళరాజుల సాంప్రదాయం ప్రకారం నియమనిష్టలతో రాజదండాన్ని/ధర్మదండాన్ని/సెంగోల్ను తయారు చేశారు..
అప్పుడు 1947లో...
స్వదేశీ వ్యాపారుల పై ఎందుకు ఇంతలా కుల కమ్మీలు విషప్రచారం చేస్తున్నారు? స్వదేశీ వ్యాపారులను, అందులో ప్రత్యేకంగా గుజరాతీ వ్యాపారులను పనిగట్టుకుని మరీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
2014 లో ప్రధానిగా మోడీ ఎన్నికయిన నాటి నుండి ఈ కుల కమ్మీలు ప్రధాని పై ఎన్నో రకాల ఆరోపణలు చేయడం చూసాం.. అందులో...
- విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అనాలోచిత నిర్ణయం
పెద్ద నోట్ల రద్దు నిరంకుశ చర్య. ఈ నిర్ణయంతో ఫలితం తక్కువ.. ఇబ్బందులు ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే, నోట్ల రద్దు నిర్ణయం భారత్ వంటి ఓ విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. -ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్
పెద్ద నోట్ల రద్దు...
వ్యాపారులుగా వచ్చి మన దేశంలో స్థిరపడి దేశాన్ని దోచుకున్నారు ఆంగ్లేయులు. వారిలో అధిక సంఖ్యాకులు అవినీతిపరులు, అక్రమార్జనాపరులు, అహంకారులు. ప్రజల పట్ల ఏ మాత్రం అభిమానం లేనివారు. కారుచీకట్లలో వెలుగురేఖలవలె కొందరు నిజంగా మన దేశాన్ని ప్రజలను ప్రేమించారు. మన సంస్కృతి పట్ల గౌరవంతో వ్యవహరించారు.
ప్రధానంగా తెలుగు ప్రజలు మరువరాని తెల్లదొరలలో అగ్రగణ్యుడు సర్...