Suryaa.co.in

International

Andhra Pradesh International

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే

శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే తన సతీమణి షిరాంతి రాజ‌ప‌క్సేతో కలిసి శుక్రవారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మ‌హ‌ద్వారం వ‌ద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీలంక ప్రధాని శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న…

International

గాలిపటంతో పాటు ఎగిరిపోయాడు

శ్రీలంకలో ఓ వ్యక్తి గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరిపోయిన వీడియో వైరల్ అయింది . ఆ దేశంలోని జాఫ్నాలో తై పొంగల్ వేడుక సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు . ఆరుగురు స్నేహితులు జనపనారతో తయారు చేసిన తాడుతో పెద్ద గాలిపటాన్ని ఎగురవేశారు . ఈ క్రమంలో వారిలోని ఓ వ్యక్తి తాడును పట్టుకుని గాల్లోకి వెళ్లిపోయాడు…

Andhra Pradesh International National

శ్రీలంక ప్రధానమంత్రి రాజపక్సకి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం

తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మద్యాహ్నం 11.37 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజ పక్సే కి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల, సంగీతనృత్యాలతో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా…

భారీ భూకంపం…సునామీ హెచ్చరిక జారీ..ఇండియాకు ముప్పు?

ఆగ్నేయ ఆసియా దేశం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రంలో తలెత్తిన ఈ భూకంపం వల్ల సునామీ తలెత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇండో-పసిఫిక్ కలయిక ప్రాంతంలో, భూమి టెక్టానిక్ ప్లేట్లు కలిచే చోట ఉండటంతో ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తుండటం తెలిసిందే. కొన్ని సార్లు భూకంపాలు పెను సునామీలను సృష్టించిన నేపథ్యంలో…

విశ్వసుందరిగా హర్నాజ్ కౌర్ సంధు

విశ్వసుందరి 2021 కిరిటాన్ని హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. టాప్ 5లో నిలిచిన ఈమె… అందర్నీ దాటుకుంటూ.. కిరీటాన్ని గెలుచుకున్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత.. భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం అందించారు హర్నాజ్ కౌర్. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తా, 2021లో…

50 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారు..ఇక సమయం లేదు..!

జెనీవా: యూనివర్సల్‌ హెల్త్ కవరేజ్ విషయంలో రెండు దశబ్దాలుగా ప్రపంచం సాధించిన పురోగతిని కొవిడ్ మహమ్మారి దెబ్బ తీసే అవకాశం ఉంది.. వైద్య సేవల కోసం సొంతంగా ఖర్చుపెట్టాల్సి రావడంతో 50 కోట్లకంటే ఎక్కువమంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారిపోయారు.. వైద్య సేవలు పొందే సామర్థ్యంపై కొవిడ్ ప్రభావాన్ని ఎత్తి చూపుతూ.. పై విశ్లేషణలను ప్రపంచ…

చైనా సరిహద్దుల్లో 59 గ్రామాలు ఖాళీ

ఉత్తరాఖండ్‌ జిల్లాల్లో కొండ ప్రాంతాలను వీడుతున్న ప్రజలు భారత సరిహద్దులకు సమీపంలో చైనా కొత్తగా గ్రామాలను నిర్మిస్తూ ప్రజలను తరలిస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో భారత్‌ వైపు చైనా-నేపాల్‌ సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులను విడిచి ప్రజలు వలస వెళుతున్నారు. ఉత్తరాఖండ్‌లో పిథోరాగఢ్‌ జిల్లాలో చైనా-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న…

అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా కువైట్ లో పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు సంఘీభావంగా కువైట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి దివాకర్ ఆధ్వర్యంలో సుమారు 300 మందితో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ..తెలుగు జాతి వైభవం కోసం రైతుకి ప్రాణాధారమైన భూముల్ని త్యాగం చేసిన రైతులకు నైతిక…

ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగాతెలుగు వ్యక్తి

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జగదీశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో భౌతికశాస్త్ర పరిశోధకుడిగా ఉన్నారు….

ఆర్థిక సుడిగండంలో అమెరికా సైనికుల కుటుంబాలు

– ఫీడింగ్‌ అమెరికా సంస్థ వెల్లడి ఆశ్చర్యమనిపించినా.. నమ్మలేకపోయినా ఇది నిజం. ఇప్పుడు ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది మరి. కాబట్టి నమ్మితీరాల్సిందే. అమెరికా సైనిక కుటుంబాలు ఆర్ధిక కష్టాల్లో ఉన్నాయట. కరోనా కారణంగా కుటుంబపోషణ కష్టమవువుతోందట. డబ్బున్న అమెరికా దేశానికి పట్టిన ఈ దుస్థితి ఏమిటో చూద్దాం. అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఆ…