ఎన్నికలను నియంత్రించలేం

– వీవీప్యాట్‌ల కేసులో సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అన్ని పేపర్ స్లిప్‌ల సహాయంతో ఈవీఎంలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌) పోలైన అన్ని ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని స్పష్టం…

Read More

ఉచిత పథకాలకు వ్యతిరేకం

-విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు.. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్‌ కాదని.. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం , మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ఒక పార్టీ…

Read More

ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం

-మోతాదుకు మించి క్రిమిసంహారకాలు -ఎవరెస్ట్ మసాల దినుసుల్లో మోతాదుకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ – హాంకాంగ్ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ :భారత్ కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్ ఫుడ్స్, ఎండిహెచ్లకు హాంకాంగ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్ మసాల దినుసుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని సింగపూర్ ప్రభుత్వం గత…

Read More

ఇండియా కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్

– రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు..భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదిక వ్యాఖ్యానించారు. ”దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని మోదీ నడుపు తున్నారు. ఈ స్కూల్‌ లో ‘డొనేషన్‌ బిజినెస్‌’ అనే కోర్స్‌ లోని ప్రతీ అధ్యాయాన్ని స్వయంగా ఆయనే బోధిస్తున్నారు. దానాన్ని కూడా…

Read More

నీట్‌ పీజీ 2024 దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సు ల్లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ పీజీ) 2024 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 6వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 23వ తేదీన నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/…

Read More

అయోధ్యలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

-అయోధ్యలో అద్భుతం -‘సూర్య తిలకం’ కోసం ప్రత్యేక టెక్నాలజీ అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామి వారిని మేల్కొలిపారు. మంగళ హారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

18 మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్‌: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్‌ అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ కాంకేర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగా

Read More

మళ్లీ వినిపించిన మాజీల గొంతు

న్యాయవ్యవస్థను కాపాడుకుందాం చీఫ్ జస్టిస్‌కు మాజీ న్యాయమూర్తుల లేఖ న్యాయవ్యవస్ధను కాపాడుకునే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు-సమూహం న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామూహిక లేఖ రాశారు. సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టు లకు చెందిన 21 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ…

Read More

ఎన్నికల్లో డబ్బుల ‘వంద’నం

– రోజుకు రూ. వంద కోట్లు సీజ్ (వెంకటాచారి, ఢిల్లీ) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ. 100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా…

Read More

అత్యుత్తమ విస్కీగా ఇంద్రీ

-బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‌తో పాటు 25 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న భారత దిగ్గజం ఇంద్రీ సింగిల్ మాల్ట్ విస్కీ ప్రపంచం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అవార్డు గెలుచుకున్న బ్రాండ్‌గా అవతరించింది. నవంబర్ 2021లో ప్రారంభించినప్పటి నుండి, ప్రపంచ విస్కీ అవార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ వంటి ప్రఖ్యాత ఈవెంట్‌ లలో ‘బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్’ వంటి టైటిల్‌లతో సహా గ్లోబల్ వేదికపై 25కి పైగా ప్రతిష్టాత్మకమైన ప్రశంస లను అందుకుంది…

Read More