- పారాలింపియన్ల ప్రదర్శన, దివ్యాంగత్వం విషయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేసింది
- ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ప్రాంగణాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
- ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని సూచన
- విద్య ద్వారా పొందిన జ్ఞానాన్ని స్వీయ అభివృద్ధి కోసమే గాక సమాజం, దేశాభివృద్ధికోసం వినియోగించాలన్న...
గువాహటి: భారత్-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు.
‘‘2020లో ఇరుదేశాల మధ్య...
-100 టన్నుల ఎరువుల పంపిణీ
ఎరువుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సాయమందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చెందిన రెండు విమానాలు 100 టన్నుల నానో నైట్రోజన్ ద్రవ ఎరువులతో(Nano Nitrogen liquid fertilizers) గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో ల్యాండ్ అయ్యాయి.నానో ఫెర్టిలైజర్స్ ను అందించాలంటూ శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ణప్తికి ప్రతిస్పందనగా ఈ...
- పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు
- కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని...
- అది హైక్వాలిటీ హెరాయిన్
- దాని ధర కిలో 7 కోట్ల పైమాటే
- అది తాలిబన్ల పేరుతో పాక్ ఆడినా డ్రామా?
తాలిబాన్ అగ్ర నాయకుడు చనిపోయాడు.! ఇక, బారాదరి బందీగా ఉన్నాడు పాకిస్థాన్ చేతిలో.కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నది. తాలిబాన్ అగ్ర నాయకుడు...
అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు కడియం మొక్కలు బయలు దేరి వెళ్లాయి. కడియం-వీరవరం రోడ్డులో గల గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలీవ్ మొక్కలను అంబానీ కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేసారు.గుజరాత్ రాష్ట్రం జామనగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు...
విశ్వసుందరి 2021 కిరిటాన్ని హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు.
టాప్ 5లో నిలిచిన ఈమె…
అందర్నీ దాటుకుంటూ..
కిరీటాన్ని గెలుచుకున్నారు.
దాదాపు 21 ఏళ్ల తర్వాత..
భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది.
భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం అందించారు హర్నాజ్ కౌర్.
1994లో సుస్మితా సేన్,
2000లో లారాదత్తా,
2021లో హర్నాజ్ కౌర్ నిలిచారు.
ఈ పోటీలు ఇజ్రాయెల్ లో జరిగాయి.
బాలీవుడ్ నటి...
రిలయన్స్ ఎన్ని తప్పులు చేస్తున్నా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులు జంకుతుంటారు.
అంతులేని ధనం తో విర్రవీగుతున్న రిలయన్స్ కు ఓ అధికారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.కంటి చూపుతో అధికారులను శాసిస్తున్న అంబానీకి గుడ్లు పీకుతానంటూ నోటీస్ ఇచ్చాడో అధికారి. ఫైన్ కట్టకపోతే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కి బ్లాక్ మెయిలింగ్...
-మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో
- కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo
మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..!ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి. ఏ...
- నాడు మరాఠా బాల్ థాకరే నేడు కన్నడ పునీత్ రాజ్ కుమార్
పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు.. గొప్ప పుణ్యాత్ముడు..మరుపురాని మానవతావాది,హిందూ ధర్మ పరిరక్షకుడు, హైందవ ధర్మ వీరుడు..తళుకు బెళుకుల సినిమారంగంలో, పైసలు సంపాదించడమే తప్ప, విలువలు ఉండని ఒక రంగుల ప్రపంచంలో... విలువల కోసమే నిలబడిన ఒక గొప్ప మహానుభావుడు.. గొప్ప...