Suryaa.co.in

National

సామాన్యులకు భారాలు – సంపన్నులకు వరాలు

సబ్సిడీలకు కోత – కార్పొరేట్లకు నజరానా అభివృద్ధికి కీలకమైన ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఏది? ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్న నిరుద్యోగం, అధిక ఆహార ద్రవ్యోల్బణం రేటు, అసాధారణమైన రీతిలో పెరుగుతున్న అసమానతలు, మందగించిన ప్రయివేట్‌ పెట్టుబడులు వంటి ఆర్థిక వాస్తవికతల నేపథ్యంలో కేంద్ర…

కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?

– 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ: గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనం. భట్టి విక్రమార్క మీరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల…

ముంబైలో మొదటి భూగర్భ మెట్రో రైల్

ముంబైలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గం 35 కిలోమీటర్ల ప్రయాణం 50 నిమిషాల్లో పూర్తి ముంబయి వాసులకు తగ్గిన ప్రయాణ కష్టాలు ముంబై :ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణ కు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్‌ గ్రౌండ్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని…

అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ

న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్‌కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…

అఖిలేశ్ యాదవ్ కారును అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ

-జగన్,విజయసాయి కేసులు వివరించిన రామకృష్ణ -ఇలాంటి నేరగాళ్లకు మద్దతుఇవ్వడమేమిటని ప్రశ్న -ఖంగుతిన్న అఖిలేష్ యాదవ్ న్యూఢిల్లీ: గతంలో తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ జడ్జి రామకృష్ణ తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతు…

జగన్ ధర్నాకు కూటమి పార్టీలు హాజరు

ఢిల్లీ: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన దగ్గ‌ర నుంచి వైసీపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు ఎక్కువ‌య్యాయ‌ని వైఎస్ జ‌గ‌న్ నేడు ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ.. శివసేన(యూబీటీ), తృణమూల్ కాంగ్రెస్, ఐయూఎంఎల్, ఎఐఎడిఎంకే ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు….

క్యాన్సర్ రోగులకు శుభవార్త

-తగ్గనున్న మూడు ఔషధ ధరలు క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్‌ డెరాక్స్‌టెకన్‌, ఓసిమార్టినిబ్‌, డుర్వాలుమాబ్‌ పై కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. వీటిపై గతంలో కస్టమ్స్‌ సుంకం 10 శాతంగా ఉండగా, తాజాగా దాన్ని సున్నాకు స్థిరీకరించారు. అలాగే మెడికల్‌ ఎక్స్‌-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్‌రే ట్యూబ్లు, ఫ్లాట్‌ ప్యానల్‌…

నేపాల్లో కుప్పకూలిన విమానం

18 మంది మృతి నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా ‘శౌర్య ఎయిర్లైన్స్’కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు.  హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న…

మోదీ ఆమ్‌ఆద్మీ బడ్జెట్

-రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ -గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు -2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇది సామాన్యుడి బడ్జెట్ అని అభివర్ణించారు. రు. 32.07 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, చిన్నతరహా పరిశ్రమలు, వేతన జీవులకు ఊరటనిచ్చిన అంశాలున్నట్లు వివరించారు. ఇంకా…

రోదసి రంగానికి రూ.1000 కోట్లు: నిర్మల

న్యూ ఢిల్లీ :అంతరిక్ష రంగ సాంకేతికత అభివృద్ధికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. వచ్చే పదేళ్లలో అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వీటి ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన 180కి పైగా స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్‌కు సాయం లభించనుంది. భారత్‌కు ప్రస్తుతం…