Home » National » Page 113

ప్రధానిగా రాలేదు..మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: నరేంద్ర మోడీ

రాజౌరీ: ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ప్రధానిగా రాలేదని.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని సైనికులను ఉద్దేశించి అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సైన్యం…

Read More

మోదీ సంచలన నిర్ణయం..

-పెట్రోల్,డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు.. దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5, రూ.10 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకే బుధవారం నాడు కేంద్ర ఇంధన శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల…

Read More

కన్న పిల్లలు వదిలేసినా..శిష్యులు మాత్రం మరువ లేదు!

కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ బిచ్చం అడుగుతూ కుర్చుని ఉంది . ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ ….. ఈ పెద్ద ఆవిడని చూసి , మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ ….. దగ్గరికి వెళ్లి విచారించగా , అవును నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను వదిలేసి వేరే ఊర్లో వెళ్ళిపోయారు , వాళ్ళు ఎక్కడున్నారో…

Read More

ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా- భాజపాకు మిశ్రమ ఫలితాలు

దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆశించినంతగా రాణించలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ మూడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని భాజపాకు షాక్ ఇచ్చింది. అటు బంగాల్లో టీఎంసీ క్లీన్స్వీప్ చేసి మొత్తం నాలుగు స్థానాల్లో గెలుపొందింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో దాదాపు అధికార పార్టీలకు చెందిన అభ్యర్థులే గెలుపొందారు. మొత్తం…

Read More

సీఎం కార్యాలయ సమీపంలో కూలిన చెట్టు

తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కార్యాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. ఉదయం తొమ్మిదిగంటల సమయంలో ప్రధాన సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో పెద్ద చెట్టు కూలింది. ఈప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత నుజ్జునుజ్జు అయింది. కొన్ని వాహనాలకు నష్టం వాటిల్లింది. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స నిమిత్తం చేర్చారు. ఫోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమంత్రి యూనిట్ సమీపంలోని చెట్టుకింద ఓ పెద్ద చెట్టు వాలిన విషయం తెలిసిందే. ముత్యాల్‌పేట మహిళా గార్డు కవిత…

Read More

రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ అన్సీకభీర్ మృతి

మిస్ కేరళ అన్సీకభీర్ తన స్నేహితురాలుతో కలిసి కారు లో తిరువనంతపురం నుంచి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో ఎర్నాకులం వద్ద హాలీడే ఇన్ బైపాస్ రోడ్డు పై బైక్ ను తప్పించబోయి చెట్టు కు కారు ఢీ కోన్నడంతో కారు లో ఉన్న మిస్ కేరళ అన్సీకభీర్, ఆమె స్నేహితులు మిస్ రన్నరప్ అంజనా షాజన్ లు అక్కడ అక్కడే మృతి చెందారు.కారు లోఉన్న మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డాడు వీరిలో ఒకరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది….

Read More

ఎకో ఫ్రెండ్లీ ‘అవేరా’

– పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు – కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా…

Read More

పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు..గొప్ప పుణ్యాత్ముడు

– నాడు మరాఠా బాల్ థాకరే నేడు కన్నడ పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు.. గొప్ప పుణ్యాత్ముడు..మరుపురాని మానవతావాది,హిందూ ధర్మ పరిరక్షకుడు, హైందవ ధర్మ వీరుడు..తళుకు బెళుకుల సినిమారంగంలో, పైసలు సంపాదించడమే తప్ప, విలువలు ఉండని ఒక రంగుల ప్రపంచంలో… విలువల కోసమే నిలబడిన ఒక గొప్ప మహానుభావుడు.. గొప్ప ధన్యజీవి.. కన్నడతో సహా తెలుగు రాష్ట్రాలు యావద్భారత దేశం అకాల మరణం పట్ల శోక సంద్రమై.. మహారాష్ట్ర సింహం,మొదటి తరం…

Read More

గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

– జాతీయ గో సమ్మేళనం లో బాబా రాందేవ్ గోమాత ను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆదివారం ఆయన ప్రసంగించారు. టీటీడీ పాలకమండలి ప్రతిపాదించిన విధంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా యథాతథంగా చట్టం…

Read More

ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారు

– పెగాసస్‌ స్పైవేర్‌పై భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి గిలిన్స్‌ వెల్లడి – మోడీ సర్కార్‌ కొనుగోలు చేసిందని చెప్పకనే చెప్పారు.. న్యూఢిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అమ్మామని భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి నాయోర్‌ గిలిన్స్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌ సంస్థ తయారుచేసిన మిలటరీ గ్రేడ్‌ స్పైవేర్‌ ‘పెగాసస్‌’ను మోడీ సర్కార్‌ కొనుగోలు చేసిందనే సంగతి నాయోర్‌ గిలిన్స్‌ చెప్పకనే చెప్పారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయవా దులు, హక్కుల కార్యకర్తలపై అక్రమ నిఘా కార్యాకలాపాల…

Read More