ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు....
National
ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్న ఘటన స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ప్రమాదం...
ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో దాదాపు 300...
బాలేశ్వర్లోని ప్రమాదస్థలిని సందర్శించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన రైల్వే శాఖ...
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 238 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 900 మందికి...
ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మోడీ భువనేశ్వర్ చేరుకోనున్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం...
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలోని పలు రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి. మొత్తం 18 దూరప్రాంత రైళ్లను రద్దు చేస్తున్నట్టు...
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 261 మంది మృతి చెందగా మరో 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. బోగీల్లో అనేక...
-క్రీడాకారులతో ఇంత అమర్యాదగా ప్రవర్తించడం ఇదే మొదటిసారన్న మల్లీశ్వరి -వారిని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి తన మనసు తట్టుకోలేకపోయిందని ఆవేదన -వారు కోరితే...
– ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ న్యూ ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్...