Suryaa.co.in

National

క్రైస్తవ సంస్థల దేశ వ్యతిరేక కార్యకలాపాలపై ఫిర్యాదు

మతవ్యాప్తి పేరిట దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెండు క్రైస్తవ సంస్థలపై కేంద్రానికి ఫిర్యాదు అందింది. విశాఖపట్నానికి చెందిన ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, గత కొంతకాలంగా దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్నట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, కేంద్ర హోంశాఖకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయా సందర్భాల్లో చేపట్టిన…

కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం

ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై…

70 శాతం మంది మోడీకి జై!

దేశ ప్రజల ఆమోదం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 13 దేశాల అధినేతలకు సొంత ప్రజల ఆమోదం (అప్రూవల్) ఎంత ఉందన్న అంశంపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ సర్వేలో మోడీ 70 శాతం రేటింగ్స్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జో బైడెన్,…

బీజేపీ సర్కారు స్థిరంగానే ఉంది: దేవెగౌడ

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ప్రధాని కేంద్రంలోని బీజేపీ సర్కారు స్థిరంగానే ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే తాను మోడీ పాలన గురించి ఏమీ వ్యాఖ్యానించనని అన్నారు. ఏడేళ్ల మోడీ పాలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దేవెగౌడ, దర్శనానంతరం టీటీడీ మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ కుమారుడయిన…

సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా తెలుగు తేజం నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత సీజేఐ బోబ్డే ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్రపతి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించారు….

ఓటేసిన సూర్య,కార్తీ

ప్రముఖ నటుడు సూర్య, అతని సోదరుడు కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ ఈ రోజు ఉదయాన్నే టి.నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులోని అన్ని నియోజక వర్గాలకూ ఇవాళ ఒకే రోజున ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  అయితే… సూర్య, కార్తీకి కమల్ హాసన్ అంటే అభిమానం….

తమిళనాడులో ఓటు వేసిన తమిళ సై

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా…  పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు…