Suryaa.co.in

Telangana

మోడల్ గా నిలిచేలా సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు

సికింద్రాబాద్ : సితాఫలమండీలోని సెట్విన్ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్రంలోనే ఓ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, మరో రెండు అంతస్తుల్లో భవన సముదాయాన్ని నిర్మించి కొత్త ట్రేడ్ లలో శిక్షణను కల్పిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం ఆయన సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు….

బీఆర్‌ఎస్ సభకు తరలిరండి

– మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సికింద్రాబాద్ : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధ్వర్యంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్. పార్టీ సర్వ సభ్య సమావేశo గురువారం సీతాఫలమండి లో జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన బీ.ఆర్.ఎస్ పార్టీ…

పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్

– 5 లక్షల మంది యువతకు ఉపాధి ప్రభుత్వ లక్ష్యం – మొదటి దశలో ఏర్పాటు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమావేశమైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని…

రేవంత్ పాలనలో తెలంగాణ రైసింగ్ కాదు, ఫాలింగ్

– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పాడిపోతుండటం ఆందోళనకరం. ఇటీవల విడుదలైన CAG మంత్లీ కీ ఇండికేటర్ల ప్రకారం, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (SOTR) 2023-24లో రూ.1,24,146.19 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ.1,24,054.38 కోట్లకు తగ్గి, రూ.91.81 కోట్ల…

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే బీజేపీ క‌క్షపూరిత రాజ‌కీయాలు

– టీపీసీసీ ధర్నాలో మంత్రి శ్రీధ‌ర్ బాబు హైద‌రాబాద్: త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) క‌క్షాపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్ల‌ను ఛార్జ్…

రాజకీయ కక్షతో పెట్టిన కేసు

ఈడీ కార్యాల‌యం ముందు ధ‌ర్నాలో పాల్గొన్న మంత్రి జూప‌ల్లి హైదరాబాద్‌: ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు.ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుండి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్‌ రాష్ట్ర…

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

★ జపాన్ పర్యటన నుంచి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ★ మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం హైదరాబాద్: ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను…

రేవంత్ రెడ్డికి కనీస ఇంగితజ్ఞానం లేదు

– నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు ఆదేశాల మేరకే నడుస్తోంది – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి హైదరాబాద్: 2022లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఢిల్లీ రాంలీల మైదానంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని అభివర్ణించారు. భరతమాతను…

సోనియా, రాహుల్ నకిలీ గాంధీ వారసులు

– సోనియా గాంధీది అవినీతిలో ఇమిడిపోయిన కుటుంబం – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్: గాంధీ వారసులమని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలు అసలైన గాంధీ వారసులు కాదు. నకిలీ గాంధీ వారసులు. నేషనల్ హెరాల్డ్…

జూపల్లి.. నువ్వు మంత్రివా?,కంత్రీవా?

-ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము లేదా? -తీరు మార్చుకో లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలుపెట్టలేవు, ఖబడ్దార్ – బీ ఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిజామాబాద్: జూపల్లి.. నువ్వు మంత్రివా? ,కంత్రీవా?, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము లేదా? బీ ఆర్…