Suryaa.co.in

Telangana

ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతోంది

– విద్యాశాఖ బడ్జెట్‌ పద్దుపై అసెంబ్లీలో చర్చ – సమాధానం‌ ఇచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్: సమాజంలో అన్నింటికంటే ముఖ్యమైనది విద్య, వైద్యం. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు. మానవ సమాజ గుణాత్మక పురోగతికి దోహదం చేసేది విద్య. గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతోంది….

నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం

• జగ్గయ్యపేటలో కోల్డ్ స్టోరేజీ దగ్ధం దురదృష్టకరం.. • రైతులను ఆదుకోవాలని పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరతాం • అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని‌ పరిశీలించిన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను జగ్గయ్యపేట: తొర్రగుంటపాలెంలో సాయి తిరుమల కోల్డ్ స్టోరేజీ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదానికి గురికావడం దురదృష్టకరమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా…

ఎంపీ వద్దిరాజు చొరవతో తెరుచుకున్న ఖమ్మం రైల్వే గేట్

ఖమ్మం: కొన్ని నెలలుగా మూసివేయబడిన ఖమ్మంలోని రైల్వే మధ్య గేట్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఎట్టకేలకు తెరుచుకుంది.దీనిని మంగళవారం తెరవడంతో పాదాచారులు, వాహనాల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి.దీంతో,గాంధీ చౌక్, కమాన్ బజార్ వ్యాపారస్తులు, స్థానికులు, ప్రయాణీకులు హర్షం ప్రకటించారు.ఖమ్మం రైల్వే స్టేషన్ లో మూడో ప్లాట్ ఫాం విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ఈ…

హిందూ జనాభాను తగ్గించింది కాంగ్రెస్ కాదా?

– అందువల్లే ఈరోజు దేశంలో ముస్లింల జనాభా 700 శాతం పెరిగింది -మేం తలుచుకుంటే ప్రజల్లో తిరగలేరు దొంగనోట్ల వ్యవహారాన్ని దారిమళ్లించేందుకే పార్టీ పెట్టింది వాస్తవం కాదా? – కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ముమ్మాటికీ దొంగల ముఠానే – ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు ఏమైపోయాయి? – భారతీయ జనతా పార్టీ…

హామీలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?

– ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం కూడా నేరమా? – మహిళా మోర్చా కార్యకర్తల అరెస్టును ఖండిస్తున్నాం – మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి – మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం బిజెపి నిరసన హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు…

తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

– ఇప్పటికైతే గడువు పెంచే యోచన లేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఎల్ఆర్‌ఎస్‌కు ఆశించిన స్పందన కనిపిస్తోందన్న మంత్రి – భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయని వెల్లడి హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన…

ఏపీ అభివృద్ధికి కోటి విరాళం ఇచ్చిన నార్నె శాంతారావు

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నె రంగారావు సతీమణి నార్నె శాంతారావు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం కోటిరూపాయల చెక్కును, సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు. రాష్ట్రాభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బాబుకు, భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని ఆకాంక్షించారు. బాబు బ్రాండ్ ఇమేజీనే ఏపీకి శ్రీరామరక్ష అన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా…

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు 100 కోట్ల నిధులు మంజూరు

– ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు – హర్షం వెలిబుచ్చిన బ్రాహ్మణ సంఘాలు – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సంఘ నేతల కృతజ్ఞతలు – మీ చొరవ వల్లే నిధులని ప్రశంస – త్వరలో సీఎం, డిప్యూటీసీఎం, దుద్దిళ్లకు భారీ సన్మానసభ – అఖిల భారత ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ వెల్లడి హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్…

బీఆర్ఎస్ దొంగనోట్ల వ్యాపారంపై విచారణ

– ధర్మం అనేదానికి నిర్వచనం తెలియని అజ్ఞాని కేటీఆర్ – రజకార్ల పార్టీకి దాసోహమైన కేటీఆర్ – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్…

మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి – ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించిన బీజేపీ బృందం రామన్నపేట: ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించకుండా, డీ లిమిటేషన్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్రలు చేస్తున్నాడని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల…