64 సీట్లున్న కాంగ్రెస్ ను బీజేపీ బతకనిస్తుందా?

-104 సీట్లున్న బీఆర్ఎస్ ను పడగొట్టేందుకు ప్రయత్నం -ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారు భ‌విష్య‌త్ బీఆర్ఎస్‌దే -బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు “బీ” ఫారం అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైద‌రాబాద్: బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 104 మంది ఎమ్మెల్యే లున్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ య‌త్నించింది. 64 మందే ఎమ్మెల్యే లున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీజేపీని బ‌త‌క‌ నిస్తుందా? అని…

Read More

మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే

-ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల -కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే. ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదు. దొంగ సర్వే రిపోర్ట్ లతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజగిరిలో సర్వేలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల కోసం నేను పోరాటం చేశాను. ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల….

Read More

ఈటల రాజేందర్ సేవలు దేశానికి కూడా అవసరం

-మీరు గెలిపించి పంపించండి -దేశాభివృద్ధిలో మోదీ తో కలిసి పనిచేస్తారు – కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి -మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్ ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ కేంద్రమంత్రులు,…

Read More

ఏపీకి 5.5 టీఎంసీలు

-మిగిలిన నీరు హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల తాగు నీటి అవసరాల కోసం -సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత -నీటి విడుదలపై కృష్ణా బోర్డు ఉత్తర్వులు హైదరాబాద్: ఎండా కాలంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.నాగార్జున సాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉందని తెలిపింది. అందులో…

Read More

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు

-నేటి నుంచే అమలు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర- రూ.107.66 లీటర్ డీజిల్ ధర- రూ.95.82 విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర- రూ.108.48 లీటర్ డీజిల్ ధర- రూ.96.82 విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర- రూ.109.76 లీటర్ డీజిల్ ధర- రూ.97.51

Read More

సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

తన తండ్రి నల్ల పరంధాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు నల్ల పరందాములు.. సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుమారుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ అగ్గిపెట్టెల్లో, దబ్బనంలో పట్టే చీరలను నేసి…..

Read More

రేవంత్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

-కేసీఆర్.. ఖబడ్దార్! -టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటదో ఉండదేమో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిది. కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే బిజెపి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నట్లే. ఖబర్దార్ బిజెపి, బీఆర్ఎస్ నాయకుల్లారా.. తక్షణమే బేషరతుగా…

Read More

రాష్ట్రం గొంతెండుతోంది

-దాహం తీర్చండి -తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు బుధవారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రం గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పదేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదు. మారుమూల తండాల్లోనూ మిషన్‌ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేది….

Read More

కమనీయం.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

తరలి వచ్చిన భక్తజనం భద్రాచలం: శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత…

Read More

యుపిఎస్సీ విజేతకు రావుల అభినందన

యుపిఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూర్ సురేష్ రెడ్డి మంజుల దంపతుల కూతురు డోనూరు అనన్య రెడ్డిని మాజీ ఎంపీ ,వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. తన మొదటి ప్రయత్నంలోనే మూడవ ర్యాంకు సాధించి పాలమూరు సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ అనన్య కు ఆమె తండ్రి డోనూర్ సురేష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి అభినందనలు…

Read More