Suryaa.co.in

Telangana

లబ్దిదారులతో గ్రామసభలు నిర్వహించండి: తలసాని

గొర్రెల యూనిట్ల పంపిణీ కి అర్హులైన లబ్దిదారులతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారుల వాటాధనంకు సంబంధించిన DD లను సేకరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి అధికారులను ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల పశువైద్యదికారులతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు…

మెతుకు సీమలో కష్టాలు…కన్నీళ్ల స్వాగతం

– బండి సంజయ్ కు సమస్యలు మొర పెట్టుకున్న మెదక్ ప్రజలు – పాదయాత్రకు విశేష స్పందన – బోనాలు హారతులతో మహిళల స్వాగతం – వేలాది మందితో కాషాయవర్ణమైన మెదక్ పట్టణం ‘‘అన్నా….హల్ది వాగు – కొంటూరు చెరువు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి దశబ్దాలు దాటినా పూర్తి కాలేదు. భూములిచ్చి నష్టపోయినం. ఈ…

మృగాళ్ల అంగఛేదన చేయాలి: ప్రసూన

చిన్నారులపై హత్యాచారానికి పాల్పడే మృగాళ్ల అంగాన్ని ప్రజల సమక్షంలో ఖండించాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు. ఐఎస్‌సదన్‌లో మృగాడికి బలయిన చైత్ర కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్భయ చట్టాన్ని సవరించి, ఉరిశిక్ష అమలుచేసే వరకూ మృగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారని స్పష్టం చేశారు. పక్క…

60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే పత్రాలపై ఎందుకు సంతకం చేసినవ్?

– ఎంత పంట వస్తే అంత కొనాలని ఎందుకు అడగలేదు? – రాష్ట్ర అవసరాల కోసం 20 లక్షల టన్నుల ధాన్యం కూడా కొనడం చేతకాదా? – చేతగాక కేంద్రంపై నెపం మోపాలనుకుంటున్నావా? – పసిపాపలపైనా హత్యాచారాలు ఎక్కువైనయ్ – హోంమంత్రి దద్దమ్మ….రాజీనామా చేయాల్సిందే – ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కుమార్ ఫైర్…

టిఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం

– ఈటల రాజేందర్ తెలంగాణ వ్యాప్తంగా హుజురాబాద్ చర్చ జరుగుతోందని.. కేసీఆర్ పెత్తనానికి నాంది పలికే గద్దె హుజురాబాద్ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జోగిపేట సభలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్…

సైదాబాద్‌ ఘటనపై కేసీఆర్‌,కేటీఆర్‌ స్పందించకపోవడం దారుణం : సీతక్క

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటుచేసుకున్న చిన్నారిపై అఘాయిత్యం, హత్య ఘటనపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఇప్పటి వరకూ ఈ ఘటనపై స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. సైదాబాద్‌లో బాలిక కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘వినాయక చవితి రోజున నగరం…

ప్రగతి భవన్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్త కలకలం

ప్రగతి భవన్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జనగామ జిల్లా కోమరవెల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త లక్ష్మణ్ నాయక్ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీలో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. లక్ష్మణ్‌ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పార్టీ కోసం కోట్ల…

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన టి.డి జనార్ధన్

మంద కృష్ణ మాదిగను మాజీ టీడీపీ శాసనమండలి సభ్యులు టీడీ జనార్ధన్ పరామర్శించారు. ఇటీవల కాలంలో కాలికి గాయం కావటంతో శస్త్ర చికిత్స చేయించుకుని, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణను, ఆదివారం నాడు ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి జనార్ధన్ అడిగి తెలుసుకున్నారు. మంద కృష్ణ మాదిగ…

ఈ ఒక్కసారికీ అనుమతించండి: తలసాని

ఈ సంవత్సరం యధావిధిగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన…

కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేదా?

వరదలతో జనం అల్లాడుతున్నా పట్టించుకోరా? బార్…బీర్ పైనే ధ్యాస తప్ప పేదోడి కన్నీళ్లు తుడిచేవారేరి? కాళోజీ చెప్పినట్లు…తప్పు చేస్తున్న కేసీఆర్ ను ఓటుతో తరిమికొట్టాలా? వద్దా? 13వ రోజు పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందని బీజేపీ…