-తెలంగాణలో వరద పరిస్థితిని జాతీయ విపత్తుగా గుర్తించాలంటూ ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ -ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న...
Telangana
వరద ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్...
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను...
-టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం! పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్న వేళ… తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్...
– టీఆర్ఎస్ నేతలపై విజయశాంతి ధ్వజం కేసీఆర్ పాలన ఆక్రమణలకు అడ్డాగా మారిందని తెలంగాణ బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ఎక్కడ...
– VHP ఉద్యమం వల్లనే యాదాద్రిలో ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాల చిత్రాలు తొలగింపు – అన్యమత చిత్రాలపై ఆందోళన – నేటికీ...
హైదరాబాద్: ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ శాసనసభలో చేసిన ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ శనివారం పరిశీలించారు....
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆటోమేటెడ్ బీపీ మెషిన్న్ని ప్రారంభించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా...
బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఎగ్ఫ్రైడ్ రైస్...
-60 మంది అమ్మాయిల నుండి సుమారు 4కోట్ల రూపాయల మోసాలు.. -పిటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.....