Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడు భద్రత పెంచిన కేంద్రం

– యోగి, రాజనాధ్‌సింగ్‌కు తగ్గింపు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచింది . గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నాయుడి నివాసం, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆ మేరకు అదనముగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. ఇదిలా ఉండగా యూపీ సి.ఎం యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు రక్షణ తగ్గించగా, చంద్రబాబు కు రక్షణ పెంచడం చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE