Suryaa.co.in

National

31లోగా అప్‌డేట్ పూర్తి చేయండి

ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలి.

LEAVE A RESPONSE