బాలింతలకు కేసీఆర్ కిట్స్ అందించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు

బాలింతలు, గర్బిణీ లకు ఉపకరించే పధకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారని, కొత్తగా ప్రవేశ పెట్టిన కే సీ ఆర్ పౌష్టికాహార కిట్ వల్ల పేద మహిళలకు లాభం చేకూరుతుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం సీతాఫల్మండి లోని కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రిలో, బాలింతలకు కే సీ ఆర్ కిట్ ను పద్మారావు గౌడ్ అందించారు. ఆసుపత్రి వైద్యాధికారులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.image-2

Leave a Reply