Suryaa.co.in

Andhra Pradesh

ఓటు హక్కు వినియోగించుకున్న జి.వి.ఆంజనేయులు దంపతులు

వినుకొండ: పోలింగ్‌ కేంద్రాల దగ్గర సోమవారం ఉదయం 6.30 నుంచే ఓటర్లు బారులు తీరారు. ఎండలు మండుతుండటంతో ముందుగానే ఓటు వేసి వెళ్లేందుకు క్యూలు కట్టారు. వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు దంపతులు వినుకొండ పోలింగ్‌ కేంద్రం లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

LEAVE A RESPONSE