సొంత దేశాన్ని విడిచి వెళ్తున్న జర్మ‌న్ దేశీయులు

– ముస్లిం వ‌ల‌స‌దారుల ఆరాచ‌కాలు
(స‌లాఉద్దీన్ షోయ‌బ్ చౌద‌రి)

ముస్లిం వ‌ల‌స‌వాదుల అరాచకాల‌కు ఐరోపా అసురక్షితంగా మారుతున్నందున, అక్క‌డి ప్ర‌జ‌లు విశ్వాసాన్ని కోల్పోవ‌డంతో మరొక ఖండానికి వలసపోతున్నారు. ముస్లిం వలసదారులచే జర్మనీ దేశీయులు తమ దేశం నుండి తరిమివేయబడ్డారు. యూకే, కెనడాతో సహా యూరప్‌లోని అన్ని దేశాలలో ఇలాంటి ప‌రిస్థితులే ఏర్ప‌డే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

ఆస్ట్రేలియా, యుఎస్‌, బ్రిటన్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండ‌బోతుంది. ఇంగ్లాండ్ దేశానికి వ‌ల‌స వ‌చ్చిన ముస్లిం వలసదారులు ఆ దేశంలోని అనేక ప్రాంతాలలో షరియా నిబంధనలను అమలు చేయడం ప్రారంభించారు. లండన్ ను “ఇస్లామిస్ట్ కాలిఫేట్ రాజధానిగా మార్చేందుకు వేలాది మంది ముస్లిం వలసదారులు బహిరంగంగానే తాలిబాన్, అల్ ఖైదాలను ఉపయోగిస్తున్నారు.

బ్రిటన్‌లోని ముస్లింలు ప్రతి మసీదులో యూదు వ్యతిరేకత, జిహాద్ మతపరమైన కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నారు. వలస వచ్చిన ముస్లిం పురుషులు, ముస్లిమేతర మహిళలను బుర్ఖా, అల్ఖల్లా వంటి ఇస్లామిస్ట్ దుస్తులను ధ‌రించాల‌ని ఒత్తిడి చేయ‌డం, షరియా నిబంధనలను అమలు చేయడం వంటి ఆకృత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. బ్రిటన్‌లోని ముస్లిం వలసదారులు క్రిస్మస్, ఇంగ్లీష్ కొత్త సంవత్సరం, హాలోవీన్ వంటి పండుగ‌ల‌ను, వివాహ వేడుకుల‌ను నిశ్శబ్దంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. యూదులు, క్రైస్తవ మ‌హిళ‌ల‌ను లక్ష్యంగా చేసుకుని లవ్ జిహాద్ ను నిర్విరామంగా వ్యాప్తి చేస్తున్నారు.

జర్మన్లు తమ దేశం నుండి పారిపోవడాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, కాలమిస్ట్ రాబర్ట్ స్పెన్సర్ ఇలా అన్నాడు. “చాలా మంది ముస్లిం వలసదారులు జ‌ర్మ‌న్ దేశంలో జిహాద్ దాడులకు పాల్పడుతున్నారు. అత్యాచారాలు చేశారు. హింస‌ను ప్రేరేపించారు. ఇలాంటి విద్వేశ‌పూరిత‌మైన, మ‌తోన్మాద వ్య‌క్తుల‌కు ఆశ్రయం ఇవ్వ‌డం ఏంటి? సామూహిక ముస్లిం వలసలపై ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, వారు నాజీలుగా దూషించ‌బ‌డటం ఏంటి? పైగా వారికి అభ్యంత‌రాలు చెబితే… ‘జాత్యహంకారంస‌గా ముద్ర‌వేయ‌డం దారుణం అని, ముస్లిం వలసలను ఎవరైనా వ్యతిరేకించే అవకాశాన్ని అంగీకరించడానికి కూడా రాజకీయ మీడియా సంస్థ నిరాకరించింది” ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ముస్లిం వలసదారుల కార‌ణంగా గత 12 నెలల్లో వేలాది మంది జర్మన్ జాతీయులు పరాగ్వేకు వలసవెళ్లారని BBC పరిశోధనలో తేలింది. జర్మనీలో రోజుకు సగటున ఇద్దరు మహిళలు లేదా బాలికలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారని నివేదిక‌ల ద్వారా తెలుస్తోంది. జర్మనీలోని ఫెడరల్ క్రిమినల్ పోలీస్ ఆఫీస్ (BKA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా 704 సాముహిక అత్యాచార కేసులు నమోదు కాగా ఇది 2019లో 710, 2018లో 649 కేసులు న‌మోద‌య్యాయి.

జర్మన్ దినపత్రిక Bild-Zeitung ప్ర‌కారం స‌మూహిక అత్యాచార కేసుల్లో అనుమానితుల్లో సగం మంది జర్మన్ పౌరులు కాదని, నేరస్థులు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా వంటి ఇస్లామిక్ దేశాల నుండి వచ్చిన‌ట్టు నివేదించింది. గ్యాంగ్-రేప్ గణాంకాలలో ఆఫ్ఘని వలసదారులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చినవారు జనాభాలో 0.3 శాతం మాత్రమే ఉండగా, వారు 2018లో మొత్తం అనుమానితుల్లో 6శాతం మంది ఉన్నారు.

బ్రీట్‌బార్ట్ ప్రకారం, క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా ముస్లింలు వ్యాక్సినేష‌న్‌ను వ్య‌తిరేకించ‌డం వ‌ల్ల జ‌ర్మనీ దేశీయులు వారి స్వంత దేశంలో ఇస్లామిక్ వలసదారుల క‌ఠిన ఆంక్షాల కార‌ణంగా పరాగ్వేలో జర్మన్ వలసదారుల పెరుగుదల ఎక్కువైంది.

నవంబర్ 2021లో పరాగ్వే చేరుకున్న మైఖేల్ స్క్వార్ట్జ్ అనే జర్మన్ దేశీయుడు ఇస్లామిక్ వలసల ప‌ట్ల ఆందోళన వ్యక్తం చేసాడు. జర్మనీకి మరింత నియంత్రిత వలసలను కలిగి ఉండాలన్నాడు. పరాగ్వేకు వెళ్లిన మరొక జర్మన్ మహిళ మాట్లాడుతూ, బెర్లిన్ దేశంలోకి అనుమతించబడిన వలసదారుల సంఖ్యను పరిమితం చేయాలని, తదనుగుణంగా ప్రణాళిక వేయాలని సూచించింది.

పరాగ్వేలో స్థిరపడేందుకు జర్మన్‌లకు సహాయపడే “హానా” అనే మారుపేరుతో ఉన్న ఒక మహిళ కూడా ఇస్లాం మ‌తోన్మాద కార్య‌క‌లాపాల గురించి బహిరంగంగా వ్యక్తీకరించడానికి వెనుకాడింది. తన ముఖం చూపించకూడదనే షరతుపై మాత్రమే BBCతో మాట్లాడింది. ప‌రాగ్వే కు వలస వచ్చినవారు తమ పిల్లలను రక్షించుకోవాలని కోరుకుంటున్నారని, జర్మనీలో బాలికలు అత్యాచారానికి గురవుతున్నారని, బుర‌ఖా ధ‌రించ‌నందుకు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారని అని ఆమె పేర్కొంది.

జిహాదీ అనుకూల వ్యక్తికి లండన్ మసీదు అతిథ్యం
ఈజిప్టులో జన్మించిన యూదులను చంపడం గురించి గతంలో ఉపన్యాసాలు ఇచ్చిన ద్వేషపూరిత బోధకుడు డాక్టర్ ఒమర్ అబ్దుల్ కాఫీ ని UKలోకి ప్రవేశించడానికి ఎలా అనుమతించార‌ని బ్రిటిష్ ఎంపీ ఎంపీ రాబర్ట్ లాంగాన్ ప్ర‌శ్నించాడు. 2022 మార్చిలో UK విస్తృత పర్యటనలో భాగంగా ఉత్తర లండన్‌లోని ఫిన్స్‌బరీ పార్క్ మసీదులో ఒక ద్వేష‌పూరిత ఉపన్యాసం ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు. ఒమర్ అబ్దుల్ కాఫ్ యూదులను చంపడం, అధునాతన యాంటీ సెమిటిక్ కుట్ర సిద్ధాంతాలు, ఆత్మాహుతి బాంబర్ తైమూర్ అబ్దుల్‌వహాబ్‌ను ప్రత్యక్షంగా ప్రేరేపించాడని తెలిసింది.

9/11 చార్లీ హెబ్డో ఉగ్రదాడులలో ముస్లింల ప్రమేయం లేదని అస‌త్య ప్ర‌చారాలు చేయ‌డ‌మే కాకుండా ఈ ఊచకోతలను కామెడీ సినిమాల‌ని అమాన‌వీయ వ్యాఖ్యలు చేశాడు. యూదు ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చిన ఫేస్‌బుక్ పోస్ట్‌లను కూడా అమెరికన్ సెంటర్ అనువదించి, ప్ర‌చురించింది. ఓ అల్లా, యూదులు తప్పుదారి పట్టారు, వారిపై క‌క్ష సాధించే శక్తి సామర్థ్యాల‌ను మాకు అందించండి అని జూలై 21, 2017న పోస్ట్ చేశాడు. ఇలాంటి విద్వేష‌పూరిత వ్య‌క్తుల‌ను దేశంలోని ఎలా అనుమ‌తిచ్చార‌ని ఎంపీ ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. జిహాద్ కార్య‌క‌లాపాల నుంచి దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల‌ని ఆయ‌న కోరారు.

ఈ అంశంపై హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు మార్క్ స్పెన్సర్ మాట్లాడుతూ “మన సమాజంలో యుదుల‌ వ్య‌తిరేక‌తకు ఎటువంటి స్థానం లేదు. ఈ ద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో పాల్గొనే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించిన‌ట్టే అవుతుంది. అందుకే జాతి, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయి. దానికి అంద‌రూ స‌హ‌క‌రించాలి” అని అన్నారు.

అయితే ఫిన్స్‌బరీ పార్క్ మసీదు స్పందిస్తూ రంజాన్ సంద‌ర్బంగా నెల రోజుల పాటు మ‌సీదును ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశంపై అబ్దుల్ కాఫీ ప్రసంగించారని తెలిపారు. ఇది ఆధ్యాత్మిక చర్చ అని, రాజకీయ స్వభావం కాదని తెలిపారు. డాక్టర్ ఒమర్ అబ్దుల్ కాఫీ ని ఫిన్స్‌బరీ పార్క్ మ‌సీదులోకి రావ‌డానికి కోసం UK హోం శాఖ అనుమ‌తించింద‌ని చెబుతున్నారు.

వ‌ల‌స వ‌చ్చిన ముస్లిం ఆ ప్ర‌జ‌ల‌నే ఇబ్బందుల‌కు గురిచేయ‌డం వారి సొంత దేశం నుంచి వారిని వెళ్ళ‌గొట్టేలా చేయ‌డం, వంటి విష‌యాల‌ను గ‌మ‌నించి మ‌న స్వంత దేశానికి ఇస్లామిస్ట్ వలసవాదులను ఎలా ఆపగలరో ఆలోచించడం ప్రారంభించండి. దేశంలో రాడికల్ ఇస్లాం, జిహాద్ కార్య‌క‌లాపాల‌ను ఎలా నియ‌త్రించ‌గ‌ల‌రో ఆలోచించండి.

(vsktelangana.org)
Source : ORGANISER

Leave a Reply