తెలుగువారై ఉండి జీవీఎల్ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారు

-రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ 

ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలి.ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారు.ఎపికి జరిగిన అన్యాయంపై 22 మంది వైసిపి ఎంపి లు అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడాము.వైసిపి ఎంపి లు మాట్లాడటం వల్లే ప్రధాని మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని అన్నారు.కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అని చంద్రబాబు మహిళల్ని అవహేళన చేశారు.ఏ మొఖం పెట్టుకుని టిడిపి మహిళలు దీక్షలు చేస్తున్నారు?పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2,100 కోట్లు రీఎంబర్స్ చెయ్యాల్సి ఉంది.ఎపిలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు.కేంద్రం క్రెడిట్ మేము తీసుకోము.

Leave a Reply