Suryaa.co.in

Entertainment

తిరుమల శ్రీవారి సేవలో కీర్తి సురేష్

తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ సినీనటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడుతూ. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో బోలా శంకరుడు సినిమా రిలీజ్ ఉంటుందన్నారు.

LEAVE A RESPONSE