Suryaa.co.in

Andhra Pradesh

తిరుమలలో శ్రీవారి భక్తులకు మసాలా వడలు

శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్తగా మసాలా వడలు వడ్డించాలని నిర్ణయించారు. ట్రయల్ రన్లో భాగంగా నేడు 5వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఈమసాలా వడలు తయారు చేశారు.త్వరలోనే కొత్త మెనూను టీటీడీ చైర్మన్ ప్రారంభించనున్నారు.

LEAVE A RESPONSE