రూ.5 వేల కోట్లకు ఆశపడి ఏపీలో మీటర్లు

– తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా

కేంద్రం ఇచ్చే రూ.5 వేల కోట్ల రుణ పరిమితికి ఆశపడి ఏపీలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే మోటర్లు పెట్టేస్తామని ఏపీ మంత్రి చెప్పారని అన్నారు. కేంద్రం ఆశ చూపించినప్పటికీ మీటర్లు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిపారు.

 

Leave a Reply