అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఇంకా టీడీపీ ప్రభుత్వంపైనే బురదజల్లితే ఎలా పెద్దిరెడ్డి?

– గత ప్రభుత్వం అవినీతి చేస్తే మంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? • టీడీపీ ప్రభుత్వంలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగితే అధికారంలోఉన్న మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు • తన అసమర్థత, వైసీపీప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే పంచాయతీ రాజ్ మంత్రి టీడీపీ అవినీతి చేసిందంటున్నాడు • జగనన్నకాలనీలపేరుతో రూ.7వేలకోట్ల ఉపాధిహామీ నిధుల్ని వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు • నిజంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవినీతి లేకపోతే తక్షణమే రిటైర్డ్ జడ్జితో జగన్ ప్రభుత్వం విచారణకు…

Read More

TDP dares Peddireddy to prove allegations

-Rs 7000 Cr looted in Jagananna Colonies: Amarnath -Demands sitting judge probe into one cent frauds AMARAVATI: TDP former Minister N. Amarnath Reddy on Saturday advised Panchayat Raj Minister Peddireddy Ramachandra Reddy to stop his misinformation campaign against the previous TDP regime with regard to the NREGS works. Amarnath Reddy demanded the Minister to explain…

Read More

పోలవరం పూర్తి అయ్యేదెన్నడు ?

– నిధులు లేక మూలన పడ్డ పోలవరం – ఆంధ్రప్రదేశ్ ను వంచించిన మోడీ సర్కార్ – చతికిలపడ్డ జగన్ రెడ్డి సర్కార్ – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ : రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంటులో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా…

Read More

జూన్‌లో లోకేష్ పాదయాత్ర..బాబు బస్సు యాత్ర?

– ప్రతి గ్రామంలో బాబు బస్సు యాత్ర – ఉత్తరాంధ్రలో లోకేష్ పాదయాత్ర – రాయలసీమలో బాబు బస్సు యాత్ర – ఎన్నికల వరకూ జనంలోనే తండ్రీకొడుకులు – ‘మన కోసం’ పేరుతో టీడీపీ యాత్రలు – ఇక మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘాకు ప్రైవేటు ఇంటలిజన్స్ విభాగం – పోలీసు అధికారులపై ఇక ప్రైవేటు కేసులు – వేధించే డీఎస్పీ-ఐపిఎస్ అధికారుల ఆస్తులపై నజర్ ( మార్తి సుబ్రహ్మణ్యం) రానున్న ఎన్నికల వరకూ జనం మధ్యలోనే ఉండేలా…

Read More

పెదపాలపర్రును గుడివాడ డివిజన్, కృష్ణాజిల్లాలో కొనసాగించాలని గ్రామస్తుల వినతి

-సానుకూలంగా స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో పెదపాలపర్రు గ్రామాన్ని గుడివాడ రెవిన్యూ డివిజన్ పరిధి కృష్ణా జిల్లాలోనే కొనసాగించేలా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మాత్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. ప్రస్తుతం కైకలూరు నియోజవర్గం ముదినేపల్లి మండలంలో ఉన్న తమ గ్రామం జిల్లాల పునర్ విభజన వల్ల తీవ్రంగా ఇబ్బంది పడనుందని, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెవిన్యూ డివిజన్ కేంద్రం…

Read More

మోదీకి ప్రపంచం జేజేలు

– ప్రపంచమంతా మోదీ గొప్పదనాన్ని పొగుడుతున్నారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్.. శాంతి కోసం మోదీని ప్రార్ధిస్తోంది. ప్రపంచంలో ఎవరిమాటైనా పుతిన్ వింటాడంటే అది ఒక్క మోదీ మాటమాత్రమే అని దీనంగా అభ్యర్థించాడు. పుతిన్ ఉక్రెయిన్ ని లొంగదీసుకోవాలనే ఆలోచన మీద గట్టిగా కూర్చుని ఉన్నాడు. ముందు ప్రగాల్భాలు పలికిన అమెరికా, నాటో దేశాలు 40 గంటలు దాటినా మాటల దగ్గరే ఆగిపోయాయి. నాటో దేశాలపై ఉక్రెయిన్ పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు వృధా అయిపోయినట్టే కనిపిస్తోంది….

Read More

వ్లాదిమిర్ పుతిన్ కంట్రోల్డ్ గేమ్

ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడం అనే ఆటని మొదట అమెరికా, నాటో దేశాలు మొదలుపెడితే, తరువాత ఆ ఆటకి సంబంధించి అన్ని వ్యవస్థలని తన అదుపులోకి తీసుకొని, అందరి ఆట తనే ఆడేస్తున్నాడు పుతిన్!పుతిన్ ఆట ఆడుతుంటే మిగతా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది!ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న యూదులలో, యూరోప్ యూదులు చాల ప్రత్యేకం! ఇక ఇజ్రాయెల్ యూదుల లాగా .. తమ మతం,తమ దేశం,తమ సంస్కృతీ సాంప్రదాయాలు అంటూ ఏమీ ఉండని యూదులు ఎవరన్నా ఉన్నారు…

Read More

కురుక్షేత్ర యుద్ధంలో ఆ 50 లక్షల మందికి తిండి ఎలా పెట్టారు?

– రోజూ అన్ని వేలమంది మాత్రమే చనిపోతారని నరేషుడు ఎలా ఊహించి వండాడు? సాధారణంగా పెద్దవాళ్ల ఇళ్లలో జరిగే పెళ్లికి వచ్చే 2,3 వేల మందికి భోజనాలు పెట్టాలంటేనే నానా హైరామా పడుతుంటారు. కిందా మీదా పడుతుంటారు. ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు ఓ 500 మందిని పిలిస్తే వారికి ఏమేం పెట్టాలో అర్ధం కాక చర్చోపచర్చలు చేస్తాం. మరి లక్షల మందికి భోజనం పెట్టాలంటే ఇంకెంత కంగారు పడాలి? మరెంత హైరానా పడాలి? మహాభారత యుద్ధంలో పాల్గొన్న…

Read More

అమ్మో గుండెనొప్పి

రామయ్య టెక్కలి దగ్గర ఒక మారుమూల పల్లెలో నివాసం,. ఉన్నట్లుండి చమటలు పట్టడం, వాంతికి వచ్చినట్లుండి, ఛాతీ పట్టేసి గుండెనొప్పి వచ్చింది.. ఎడమ చెయ్యంతా లాగడం మొదలైంది. కళ్ళు తిరగసాగాయి. సురేష్ పత్తికొండలో నివాసం..పార్టీ కి వెళ్ళి కాస్త తీర్ధప్రసాదాలు తీసుకొని వచ్చి పడుకున్నాడు,.రాత్రి కడుపు మంట, అజీర్తి, చమటలు పట్టడం, ఊపిరి అందక ఇబ్బంది పడసాగాడు. రాజేంద్ర విజయవాడలో జర్నలిస్టు,, పని వత్తిడిలో ఉండి రాత్తి లేటుగా వచ్చి భోజనం చేసేటపుడు కడుపునొప్పి, ఎడమ దవడ…

Read More

అమ్మ…ఓల్డేజ్ హోమ్

– అమెరికా కంటే అమ్మెంత గొప్పదో …. ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.వృద్ధాశ్రమంలో తమ తల్లితండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.ఎవ్వరూ చూసేవాళ్ళు లేక,పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు. ఆయన తల్లి…

Read More