పెదపాలపర్రును గుడివాడ డివిజన్, కృష్ణాజిల్లాలో కొనసాగించాలని గ్రామస్తుల వినతి

-సానుకూలంగా స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో పెదపాలపర్రు గ్రామాన్ని గుడివాడ రెవిన్యూ డివిజన్ పరిధి కృష్ణా జిల్లాలోనే కొనసాగించేలా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మాత్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. ప్రస్తుతం కైకలూరు నియోజవర్గం ముదినేపల్లి మండలంలో ఉన్న తమ గ్రామం జిల్లాల పునర్ విభజన వల్ల తీవ్రంగా ఇబ్బంది పడనుందని, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెవిన్యూ డివిజన్ కేంద్రం…

Read More

మోదీకి ప్రపంచం జేజేలు

– ప్రపంచమంతా మోదీ గొప్పదనాన్ని పొగుడుతున్నారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్.. శాంతి కోసం మోదీని ప్రార్ధిస్తోంది. ప్రపంచంలో ఎవరిమాటైనా పుతిన్ వింటాడంటే అది ఒక్క మోదీ మాటమాత్రమే అని దీనంగా అభ్యర్థించాడు. పుతిన్ ఉక్రెయిన్ ని లొంగదీసుకోవాలనే ఆలోచన మీద గట్టిగా కూర్చుని ఉన్నాడు. ముందు ప్రగాల్భాలు పలికిన అమెరికా, నాటో దేశాలు 40 గంటలు దాటినా మాటల దగ్గరే ఆగిపోయాయి. నాటో దేశాలపై ఉక్రెయిన్ పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు వృధా అయిపోయినట్టే కనిపిస్తోంది….

Read More

వ్లాదిమిర్ పుతిన్ కంట్రోల్డ్ గేమ్

ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడం అనే ఆటని మొదట అమెరికా, నాటో దేశాలు మొదలుపెడితే, తరువాత ఆ ఆటకి సంబంధించి అన్ని వ్యవస్థలని తన అదుపులోకి తీసుకొని, అందరి ఆట తనే ఆడేస్తున్నాడు పుతిన్!పుతిన్ ఆట ఆడుతుంటే మిగతా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది!ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న యూదులలో, యూరోప్ యూదులు చాల ప్రత్యేకం! ఇక ఇజ్రాయెల్ యూదుల లాగా .. తమ మతం,తమ దేశం,తమ సంస్కృతీ సాంప్రదాయాలు అంటూ ఏమీ ఉండని యూదులు ఎవరన్నా ఉన్నారు…

Read More

కురుక్షేత్ర యుద్ధంలో ఆ 50 లక్షల మందికి తిండి ఎలా పెట్టారు?

– రోజూ అన్ని వేలమంది మాత్రమే చనిపోతారని నరేషుడు ఎలా ఊహించి వండాడు? సాధారణంగా పెద్దవాళ్ల ఇళ్లలో జరిగే పెళ్లికి వచ్చే 2,3 వేల మందికి భోజనాలు పెట్టాలంటేనే నానా హైరామా పడుతుంటారు. కిందా మీదా పడుతుంటారు. ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు ఓ 500 మందిని పిలిస్తే వారికి ఏమేం పెట్టాలో అర్ధం కాక చర్చోపచర్చలు చేస్తాం. మరి లక్షల మందికి భోజనం పెట్టాలంటే ఇంకెంత కంగారు పడాలి? మరెంత హైరానా పడాలి? మహాభారత యుద్ధంలో పాల్గొన్న…

Read More

అమ్మో గుండెనొప్పి

రామయ్య టెక్కలి దగ్గర ఒక మారుమూల పల్లెలో నివాసం,. ఉన్నట్లుండి చమటలు పట్టడం, వాంతికి వచ్చినట్లుండి, ఛాతీ పట్టేసి గుండెనొప్పి వచ్చింది.. ఎడమ చెయ్యంతా లాగడం మొదలైంది. కళ్ళు తిరగసాగాయి. సురేష్ పత్తికొండలో నివాసం..పార్టీ కి వెళ్ళి కాస్త తీర్ధప్రసాదాలు తీసుకొని వచ్చి పడుకున్నాడు,.రాత్రి కడుపు మంట, అజీర్తి, చమటలు పట్టడం, ఊపిరి అందక ఇబ్బంది పడసాగాడు. రాజేంద్ర విజయవాడలో జర్నలిస్టు,, పని వత్తిడిలో ఉండి రాత్తి లేటుగా వచ్చి భోజనం చేసేటపుడు కడుపునొప్పి, ఎడమ దవడ…

Read More

అమ్మ…ఓల్డేజ్ హోమ్

– అమెరికా కంటే అమ్మెంత గొప్పదో …. ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.వృద్ధాశ్రమంలో తమ తల్లితండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.ఎవ్వరూ చూసేవాళ్ళు లేక,పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు.విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు. ఆయన తల్లి…

Read More

ఆంజనేయ స్వామివారి తోక

చెన్నైలోని నంగనల్లూర్ శ్రీ ఆరుళ్ మిగు ఆది వ్యాధి హర భక్త ఆంజనేయ దేవాలయం, ముప్పైరెండు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రసిద్ధి. నంగనల్లూర్ వాసులైన శ్రీ రమణి అన్న ఈ దేవాయలం కట్టాలని సంకల్పించారు. కంచి మఠానికి వెళ్లి పరమాచార్య స్వామివారి అనుమతి, ఆశీస్సులు పొందారు. చాలా వ్యప్రయాసలకోర్చి ఒక పెద్ద ఏకశిలను వెదికి పట్టుకుని, శిల్పి తన పనిని మొదలుపెట్టాడు. పని మొత్తం పూర్తయిన తరువాత ఒకరోజు ఉదయంవేళ ఆ బృహత్…

Read More

జియోకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్

అమరావతి: టెలికాం రంగంలో సంచలనంగా మారటమే కాదు.. అనూహ్య రీతిలో స్వల్ప వ్యవధిలో దూసుకెళ్లిన రిలయన్స్ జియోకు తాజాగా గట్టి షాక్ తగిలింది. అది కూడా జనం చేతిలోనే. ఏ ప్రజలైతే జియో కనెక్షన్ కోసం వెర్రెత్తిపోవటమే కాదు.. సిమ్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచొని మరీ సొంతం చేసు కున్నారో.. అదే జియోకు దిమ్మ తిరిగే షాక్ తగిలిన వైనం తాజాగా బయట కు వచ్చింది. గత ఏడాది డిసెంబరులో పెద్ద ఎత్తున మొబైల్…

Read More

దేశంలోనే 13 శాతం మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్ ఎపిలో ఉంది

– దానిని బెనిఫికేషన్ చేసి ఉక్కు కర్మాగారాలకు వినియోగించుకోవచ్చు. – అనంతపురం జిల్లాలో 110 మిలియన్ టన్నుల హై గ్రేడ్ ఖనిజ నిల్వలు. – కడప ఉక్కు సీఎం శ్రీ వైయస్ జగన్ కలల ప్రాజెక్ట్ – కడప స్టీల్ ఫ్యాక్టరీకి పూర్తి సహకారం అందించండి – అనంతపురం ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను ఎపిఎండిసికి రిజర్వ్ చేయాలి – మైనింగ్ అనుమతుల విషయంలో కేంద్ర, రాష్ట్రాలతో కోర్ కమిటీ ఏర్పాటు చేయండి – కోణార్క్ లో…

Read More

సర్కారుపై సోము వీర్రాజు ఫైర్

-సినిమాలో టికెట్స్ ధరలు తగ్గించినప్పుడు.. టీటీడీ ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్స్ పెంచడం ఏంటి? ఒంగోలు : ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల స్వదేశానికి తీసుకు రావడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. కేంద్ర మంత్రి మరళీధరన్ ఈవిషయంలో పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం దౌత్యవేత్త లతో మాట్లాడుతున్నారు. సినిమాల విషయంలో ప్రభుత్వం పాత్ర ఎందుకు? ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విషయంలో బెనిఫిట్ షోస్ ఎత్తియడం దారుణం.సినిమాలో టికెట్స్ ధరలు తగ్గించినప్పుడు.. టీటీడీ…

Read More