రజిత్ భార్గవ బాధ్యత లేకుండా ప్రకటనలు చేయడం సరిఅయినది కాదు

– మాజీ మంత్రి జవహర్ ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా వుంది. తప్పుడు ప్రకటనల ద్వారా ఐఏస్ ల స్దాయి తగ్గించడం మంచిది కాదు. జగన్ అసెంబ్లీ ప్రకటనకు రజిత్ బార్గవ ప్రకటన జిరాక్స్ ల వుంది. సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రికరించటం మృతుల కుటుంబాలను అవమానించడమే. సారాను అదుపు చేయలేని కమీషనర్ తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారు. నవోదయం కార్యక్రమం అటకెక్కించి సార మరణాలకు కారణమైన ప్రభుత్వానికి ఏ విధంగా…

Read More

నిజమైతే బాగుంటుందనిపించే కల

వేడివేడి ఉప్మా తింటుంటే – అల్లం ముక్క నోటికి తగిలినట్టూ దోరగా వేగిన పెసరట్టు కొరికితే – జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ మిర్చిబజ్జి ఆబగా తినబోతే – నాలిక సుర్రుమన్నట్టూ పక్కనే ఉన్న వొగ్గాణీ – గుప్పెడు బొక్కినట్టూ పచ్చి మిరపకాయలు తగిలించి – రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ మామిడికాయ బద్ద నవులుతూ – గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ పీకల్దాక పెరుగన్నం తినేసి – ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ దిబ్బరొట్టె…

Read More

కికోతో ఫోటో దిగిన కేటీఆర్..

మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేటీఆర్‌కు ఓ చిన్నారి స్వాగ‌తం ప‌లికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబుర‌ప‌డ్డారు. ఆమె పేరు విన‌గానే మ‌రింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆ చిన్నారి పేరు ఏంటంటే.. కికో కికో అన‌గా క‌రుణ‌మూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె త‌ల్లిదండ్రుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె త‌ల్లిదండ్రులు మంచి ఆలోచ‌నాప‌రులంటూ చెప్ప‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌శంసించారు. చిన్నారి త‌న పేరుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌తో…

Read More

పన్నులు కట్టకపోతే..జప్తులు చేయడం గత ప్రభుత్వాల హయాంలో జరగలేదా?

– మీడియాతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ – ప్రతి ఇంటికి‌ కుళాయి కనెక్షన్ ఉండాలన్నది మా ప్రభుత్వ విధానం – ఉద్దేశపూర్వకంగానే ఈనాడు తప్పుడు రాతలు – బలవంతంగా కుళాయి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వలేదు – అధికారికంగా కుళాయి కనెక్షన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే.. ఈ ప్రభుత్వం పేదలను అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో కధనం వచ్చింది. మాది పేదల కోసం…

Read More

వ్యూహాత్మక నిల్వల విడుదలతో ఆయిల్‌ ధరలు తగ్గాయా?

రాజ్యసభలో మంత్రిని ప్రశ్నించిన వి.విజయసాయి రెడ్డి న్యూఢిల్లీ: గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో తమ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలను వినియోగించడం ద్వారా ఆయిల్‌ ధరలకు కళ్ళెం వేసేందుకు అమెరికా, జపాన్‌లతో పాటు భారత్‌ తన వద్ద ఉన్న నిల్వల్లో 5 మిలియన్‌ బారెళ్ళ క్రూడ్‌ను విడుదల చేసింది. దీని ప్రభావం అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలపై ఏ మేరకు ఉందో వివరించాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభ…

Read More

జూనియర్ ఎన్టీఆర్ కారు బ్లాక్‌ఫిల్మ్ తీసేసిన పోలీసులు

– ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు కూడా జూనియర్ఎ న్టీఆర్ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రెండో రోజూ వాహనాలను తనిఖీ చేశారు. బ్లాక్‌ఫిల్మ్, నలుపు తెరలు ఉన్న వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఎన్టీఆర్ కారును ఆపి బ్లాక్ తెరను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ కుమారుడు, మరొకరు ఉన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో…

Read More

ముంబయి సివంగి ఐపిఎస్‌ సాధించింది

పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు. నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్‌.అంబిక విజయగాథ ఇది. Ambhika IPS ,DCP Mumbai – పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు… ‘నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు…

Read More

నేడు అటవీ దినోత్సవం

ప్రకృతి పరిహాసం.. చెట్టుకు చేతబడి చేసి మొక్కను మొక్కుబడిగ మార్చేసి.. ప్రకృతి మొత్తాన్ని పరిమార్చేసి వనాలను మోడులుగా పొలాలను బీడులుగా మిగిల్చేసి ఇప్పుడేడిస్తే ఏం లాభం? విపత్తు ముంచుకొచ్చాక మొలిచేనా విత్తనం.. హరించేసినాక చిగురించేనా హరితం..!?<a href=”https://ibb.co/Kq9Qmcf”><img src=”” alt=”forest” border=”0″></a> నిన్ను మోస్తూ..అన్నీ ఇస్తూ నీ పాపాలను భరిస్తూ.. నువ్వు పెట్టే హింసలను సహిస్తూ ఇన్నాళ్లూ.. ఇన్నేళ్ళూ రోదించింది తల్లి భూమి.. నీకు వినిపించ లేదా ఏమి..? కట్ట తెగింది.గుండె పగిలింది.. ఇది నువ్వు..నేను మనందరం…

Read More

ఇది కామానే… ఫుల్ స్టాప్ కాకపోవచ్చు …!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని గా అమరావతి ఏర్పాటు పై చెలరేగిన వివాదం లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వెలువరించిన తీర్పు- ఈ విషయం లో చివరి మాట కాకపోవచ్చు. ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను ఉనికి లోకి తీసుకు రావాలని ;మూడు నెలల్లో – అభివృద్ధి చేసిన ప్లాట్ లను రైతులకు అప్పగించాలని హై కోర్ట్ ఇచ్చిన తీర్పును అమలులోకి తీసుకు రాగలిగిన పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఇందుకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఒకటి-…

Read More

భారత్ లో భారీగా పెరిగిన డీజిల్ ధర

రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లోనూ డీజిల్ ధర పెరిగింది.డీజిల్ ధర లీటర్ కు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్ పంపుల దగ్గర కొనే సామాన్య పౌరులకు ఈ రేట్లు వర్తించవు. కేవలం టోకు విక్రయదారులకు (bulk users)కు విక్రయించే డీజిల్ పై మాత్రమే ధర పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు భారత్ లోని ప్రధాన చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా బల్క్‌ యూజర్లకు…

Read More