Suryaa.co.in

Latest post

భవిష్యత్తులో నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమే

– బిజెపి నేత ఐ వై ఆర్ కృష్ణా రావు ఏపీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆందోళనరకంగా ఉందని బీజేపీ నేత, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో నెలవారీ జీతాలు కూడా ఇవ్వడం కష్టమేనన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బీజేపీ…

‘కేసీఆర్ ఉప రాష్ట్రపతి’ అన్నది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమే

– సంద‌ర్భాన్ని బ‌ట్టి జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ – జానారెడ్డినే ఓడించాం.. ఈట‌ల అంత‌క‌న్నా పెద్ద లీడ‌రా? -నవంబర్ 15న వరంగల్ లో విజయగర్జన సభ -నవంబర్ 15న ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచన -భారీగా ఆర్టీసీ బస్సులను తీసుకుంటాం – భట్టి మంచోడు.. ఆయన మాటకు కాంగ్రెస్ లో విలువ లేదు – కొన్ని…

రాష్ట్రపతి పాలన విధించండి: ధూళిపాళ్ల

పొన్నూరు: ప్రతిపక్ష పార్టీ పార్టీ కేంద్ర కార్యాలయం పైన, ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడి పిరికిపంద చర్య అని, దాడులతో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలనుకోవటం వారి చేతకానితనానికి నిదర్శనమని టి‌డి‌పి సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎం‌ఎల్‌ఏ దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. ఈ దాడి ప్రజాస్వామ్య పునాదులపైన జరిగిన దాడిఅని, దాడులను ఖండిస్తున్నామని…

పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు

• కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. జనసేన పార్టీ ఐటీ వింగ్ మీటింగ్ లో ఉండగా మంగళగిరి, గుంటూరుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద…

అనాధలకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

-రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా -రాష్ట్రం అందిస్తున్న రూ.10 లక్షలకు అదనంగా కేంద్రం మరో పది లక్షలు -అత్యున్నత విద్య, ఉపాది, సంరక్షణ, విద్యారుణం, వసతికి భరోసా – డిసెంబర్‌ 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కరోనాతో అనాధలైన చిన్నారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న…

నవరత్నాలతో సంక్షేమమా-సంక్షోభమా ?

– రత్నాల్లో ఒక్కొక్కటీ రాలిపోతున్నాయ్ – అమ్మ ఒడి పధకానికి ఇన్ని ఆంక్షలా ? – పేదలను చదువుకు దూరం చేయవద్దు – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ : నవ రత్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…

విద్యుత్ ఛార్జీల పెంపుపై రైతులతో టిడిపి నేత జీవి వినూత్న నిరసన

ఫ్యాను గుర్తుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించి గద్దెనెక్కి ఇళ్లలో ఆ ఫ్యాన్లు తిరగకుండా చేస్తున్నారని నరసరావుపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలపై తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ‘గ్రామ స్థాయిలో పోరుబాట’ సాగుతోంది. విద్యుత్‌ చార్జీలపై నెలరోజుల ఆందోళన కార్యక్రమంలో…

టీడీపీ ఆఫీసుపై దాడికి టీటీడీపీ నేతల నిరసన

ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైసిపి గుండాలు దాడి చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాదకద్రవ్యాలు .గంజాయి మత్తు పదార్థాలు సరఫరా కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, టిడిపి…

యువ ఇంజనీర్లు ఆలోచనలకు వాస్తవరూపం “స్టార్టప్ హౌస్”

భీమవరం: యువ ఇంజనీర్లలో వినూత్న ఆలోచనలను కార్యరూపం దాల్చెందుకు స్టార్టప్ హౌస్ ప్రోత్సాహాన్ని అందిస్తుందని స్టార్టప్ హౌస్ వ్యవస్తాపకలు , సిఇఒ డా.పి.వినోద్ కమార్ పేర్కొన్నారు. . మంగళవారం భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో యవ ఇంజనీర్లు ఆలోచనలకు వాస్తవరూపం వచ్చెవిధంగా ఆడిసన్ నిర్వహించారు. ఈసందర్భంగా ఐటి కంప్యూటర్స్ విభాగం నండి వచ్చిన పలువురు విద్యార్దలు…

అంజిరెడ్డి తాత మ‌న‌వరాలి పెళ్లికి లోకేష్ కానుక 3 ల‌క్ష‌లు

అంజిరెడ్డి తాత తెలియ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లుండ‌రు. దౌర్జ‌న్య‌క‌ర వైసీపీ ఫ్యాక్ష‌న్ సెల‌క్ష‌న్‌ని ఎదిరించి ఎల‌క్ష‌న్ జ‌ర‌పాల‌ని తొడ‌కొట్టిన చిత్తూరు జిల్లా, పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం, పుంగ‌నూరు మండ‌లం, మార్ల‌ప‌ల్లె గ్రామ తెలుగుదేశం సైనికుడు అయ్య‌మ్మ‌గారి అంజిరెడ్డికి తెలుగుదేశం జెండాకున్నంత పొగరుంది. టిడిపి కార్య‌క‌ర్త‌కున్నంత ధైర్య‌ముంది. అందుకే ఏడుప‌దుల వ‌య‌స్సు దాటినా…అధికార‌మ‌ద‌మే ఆయుధంగా వైసీపీ మూర్ఖ‌పు…