Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డిని కలిసిన టిజిఓ సంఘం ప్రతినిధులు

సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. టిజిఓ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ.పరమేశ్వర్ రెడ్డి, లేడీ రిప్రసెంటేటివ్ జి. దీపా రెడ్డి, ఇసి మెంబర్ పంతంగి యాదగిరి తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

LEAVE A RESPONSE