జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ
pavan కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ , పోలిట్ బ్యూరో సభ్యుడు అర్హమ్ ఖాన్, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ నాయకులు ఎ.వి.రత్నం, షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్, రాజలింగం, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుక
గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం
jana సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, నయాబ్ కమాల్, గాదె వెంకటేశ్వరరావు, పోతిన వెంకట మహేష్, బేతపూడి విజయ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply