ఎక్కడ హత్య జరిగినా ఆ హత్యల వెనుక ఈ టీఆర్‌ఎస్ నా కొడుకులే వుంటారు

– సన్యాసి నా కొడుక నా గురించి మాట్లాడుతావా?
– కల్వ సుంట రామారావు (KTR) పాపాత్ముడు
– నీ నాలుక సినిమా వాళ్ళ సంక నాకడానికే నా?
– టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి

వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు.
మే 6న రాహుల్ గాంధీ పాల్గొననున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల కోసం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలిని పరిశిలించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి, ఎమెల్యే సీతక్క , ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ , పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ , జిల్లా ఇంచార్జి సంభాని చంద్ర శేఖర్ , డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి , మాజీ ఎంపీలు , మాజీ ఎమ్మెల్యేలు , రాష్ట్ర, జిల్లా నేతలు.ఈ సందర్భంగా ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే…

తెలంగాణ లో ప్రతీ మార్పుకు పునాది ఓరుగల్లు నుండే పడుతుంది.కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రైతు సంఘర్షణ సభ.. మలి దశ పోరాటానికి అంకురార్పణ.అందుకే సెంటిమెంట్ గా వరంగల్ లో రైతుల కోసం రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ నిర్వహిస్త్యున్నాం.ఈ గడ్డకు సమయాన్ని పత్తి స్పందించే స్ఫూర్తి ఉంది..

రాహుల్ గాంధీకి వరంగల్ పట్ల పూర్తి స్పష్టత ఉంది.రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతుంటే.. ఆ విత్తన కంపెనీల వద్ద కమిషన్లు తీసుకొని రైతుల పొట్టకొట్టారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తున్నామన్న కేసీఆర్.. ఆ పంటలు ఎందుకు కొనరు. రైతులను ఈ దుఖంతో తాగుబోతులను తయారుచేసి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు..

ఎక్కడ వాహనం ఆపి తనిఖీ చేసినా వందలాది కిలోల గంజాయి దొరుకుతుంది.తెలంగాణ సంస్కృతిని విచిన్నం చేసి గంజాయి, డ్రగ్స్ కు, పబ్స్ కు బానిసలుగా చేస్తున్నారు.ఎక్కడ హత్య జరిగినా ఆ హత్యల వెనుక ఈ TRS నా కొడుకులే వుంటారు.45 మంది డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే కనీసం విచారణ జరపకుండా బయటకు పంపించారు.క్లబ్ లు , పబ్బులు , గంజాయికి తెలంగాణ కేరాఫ్ గా మార్చారు..

రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతుంటే.. ఆ విత్తన కంపెనీల వద్ద కమిషన్లు తీసుకొని రైతుల పొట్టకొట్టారు.కోటి ఎకరాలకు నీళ్లిస్తున్నామన్న కేసీఆర్.. ఆ పంటలు ఎందుకు కొనరు. రైతులను ఈ దుఖంతో తాగుబోతులను తయారుచేసి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు.ఎక్కడ వాహనం ఆపి తనిఖీ చేసినా వందలాది కిలోల గంజాయి దొరుకుతుంది.తెలంగాణ సంస్కృతిని విచిన్నం చేసి గంజాయి, డ్రగ్స్ కు, పబ్స్ కు బానిసలుగా చేస్తున్నారు.. ఎక్కడ హత్య జరిగినా ఆ హత్యల వెనుక ఈ TRS నా కొడుకులే వుంటారు.

145 మంది డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే కనీసం విచారణ జరపకుండా బయటకు పంపించారు.క్లబ్ లు, పబ్బులు, గంజాయికి తెలంగాణ కేరాఫ్ గా మార్చారు. కల్వ సుంట రామారావు (KTR) పాపాత్ముడు.కడుపునిండా విషం పెట్టుకొని వచ్చాడు కాబట్టే , ప్రకృతి కూడా క్షమించలేదు.. అందుకే సుడిగాలి కి ఆ మీటింగ్ టెంట్లు కూలాయి.

మీ అయ్య నాలుక కాంగ్రెస్ నేతలు బూట్లు నకాడానికి.. నీ నాలుక సినిమా వాళ్ళ సంక నాకడానికే.
2001 నుండి 2007 వరకు KCR కారుకు పెట్రోల్ పోసింది నేను. పదవులు చెప్పుతో సమానం అనే ఈ నాయకులను అదే చెప్పుతో కొట్టాలి..ఎన్నికలు అంటేనే కలెక్షన్లు..కాంగ్రెస్ పార్టీ త్యాగాల ముందు మీవో లెక్కా..కేకే మహేందర్ రెడ్డి గొంతు కోసి నువ్వు పదవి తెచుకున్నావు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిచ్చి కుక్కలా మారి ప్రతిపక్షాలను కరిచి తెలంగాణ సంస్కృతిని విచిన్నం చేశారు, మీకు సిగ్గు శరం ఉందా?

సన్యాసి నా కొడుక నా గురించి మాట్లాడుతావా? నీడనిచ్చిన వారి గొంతు కోయడం మీ నైజం. టీఆర్ఎస్ కు ప్రతిసారి వరంగల్ సభలు అండగా నిలిచాయి. కేసీఆర్ సభ కంటే బారీ స్థాయిలో కాంగ్రెస్ సభను వరంగల్ లో నిర్వహిస్తా..

Leave a Reply