గోరంట్ల మాధవ్ కి పిండప్రదానం జరిపించిన రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు

గోరంట్ల మాధవ్ కి పిండప్రదానం జరిపించిన రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు కే శివశర్మ ,గండూరి మహేష్

చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో దూషించిన మాధవ్ కి ఇక రోజులు చెల్లిపోయాయని అందుకే పిండప్రదానం నిర్వహించామని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు శివ శర్మ గండూరి మహేష్ తెలియచేశారు.

తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సురభి బాలు గోరంట్ల మాధవ్ కి పిండ ప్రదానం చేసి పిండాలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోనుగుపాటి వెంకటtdp-leader-gunduri-mahesh-death-rituals-to-ycp-mp-gorantla-madhavసుబ్బయ్య, తక్కెళ్ళ కేశవ్, చింతకాయల శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు బబ్బురి శ్రీనివాస్, కుప్పిలి నాగబాబు, మన్నం నారాయణ, గంగవరపు సురేష్ , గాడు గణేష్ పాల్గొన్నారు.

Leave a Reply