పురిటి బిడ్డను రోడ్డుపై పడేసిన కర్కోటకులు

పురిటి బిడ్డను రోడ్డుపై పడేసిన కర్కోటకులు

తిరుపతి : పురిటి బిడ్డను రోడ్డుపై పడేసిన కర్కోటకులు.పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పేరూరు కట్ట వద్ద ఘటన . సంఘటనా స్థలానికి చేరుకున్న ముత్యాల రెడ్డి పల్లి పోలీసులు. పురిటి బిడ్డ మృతి చెందడంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా ఎంఆర్ పల్లి ఎస్ఐ దీపిక.

Leave a Reply