పార్లమెంట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లోని పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డిని శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్ర బోస్‌, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, కోటగిరి శ్రీధర్‌, ఆదాల ప్రభాకర రెడ్డి, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప, వంగా గీత, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, చింతా అనురాధ పాల్గొన్నారు.

Leave a Reply