Suryaa.co.in

Andhra Pradesh

సిపిఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఎన్నిక

నెల్లూరు : నెల్లూరులో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) 27వ రాష్ట్ర మహాసభలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ క్రమంలో 49మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 15మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఈ కమిటీ ఎన్నుకుంది.

రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే :

వి. శ్రీనివాసరావు, వై. వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, కె. ప్రభాకరరెడ్డి, డి.రమాదేవి, బి. తులసీదాస్, వి. వెంకటేశ్వర్లు, కె. లోకనాధం, కిల్లో సురేంద్ర, కె. సుబ్బరావమ్మ, వి.రాంభూపాల్, వి. ఉమామహేశ్వరరావు, వి. కృష్ణయ్య, దడాల సుబ్బారావు, జె. జయరాం, కె. ధనలక్ష్మీ, ఎ.వి.నాగేశ్వరరావు, ఆండ్ర మాల్యాద్రి, యం. సూర్యారావు, వై. అచ్యుతరావు, లక్ష్మణరావు, కె. హరికిషోర్, ప్రసాద్, కె. ఉమామహేశ్వరరావు, కె. శ్రీదేవి, యం.జగ్గునాయుడు, పి. అప్పలనర్స, బి. బలరాం, ఎ రవి, వై. నర్సింహారావు, డి.వి కృష్ణ, డి. కాశీనాథ్, జి. విజయ్ కుమార్, మూలం రమేష్, డి. గౌస్ దేశాయ్, పి. నిర్మల,
టి. రమేష్ కుమార్. కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా మంతెన సీతారాం ఎన్నికైయ్యారు. ఆయన రాష్ట్ర కమిటీకి ఎక్స్అఫిషియో సభ్యులుగా హాజరౌతారు.

యం. భాస్కరయ్య – రాష్ట్ర కేంద్రం, ఎ. అశోక్ – రాష్ట్ర కేంద్రం, బి కిరణ్ (ఎఎస్ఆర్ రంపచోడవరం), వి. సావిత్రి – అనంతపురం, కె. గంగునాయుడు – పార్వతీపురం మన్యం, బి. పద్మ – విశాఖపట్నం,
జి. కోటేశ్వరరావు – అనకాపల్లి, జెఎన్ వి గోపాలన్ – పశ్చిమ గోదావరి జిల్లా, మొడియం నాగమణి – ఏలూరు, వై. నేతాజీ – గుంటూరు, ఎస్.కె మాబూ – ప్రకాశం, ఒ. నల్లప్ప- అనంతపురం, కో ఆప్షన్ (నెల్లూరు).

గత మహాసభలో ఆహ్వానితులుగా ఉన్న ఎ. అశోక్ (రాష్ట్ర కేంద్రం), బి కిరణ్ (ఎఎస్ఆర్ రంపచోడవరం), వి. సావిత్రి (అనంతపురం), కె. గంగునాయుడు (పార్వతీపురం మన్యం) పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఈ మహాసభ ఎన్నుకుంది. వీరిలో ఎ.వి.నాగేశ్వరరావు(ఎన్టీఆర్ జిల్లా), బి బలరాం(పశ్చిమ గోదావరి జిల్లా)లను కొత్తగా కార్యదర్శి వర్గానికి ఎన్నుకున్నారు.
కంట్రోల్ కమిషన్ : మంతెన సీతారాం (రాష్ట్ర కేంద్రం), వి లక్ష్మీ – విజయనగరం, ఎస్ వెంకటేష్ – (రాష్ట్ర కేంద్రం,) బి గంగారావు – విశాఖపట్నం, లోత రామారావు – (ఎఎస్ఆర్ రంపచోడవరం,)

LEAVE A RESPONSE