టీడీపీ సోషల్ మీడియాపై సీఐడీ, సీఎంఓ, అధికారులకు విజయ సాయి రెడ్డి ఫిర్యాదు

ఫిర్యాదులో 20మంది పేర్లు…
1.అనిత (విశాఖపట్నం)
2.మాలతి రెడ్డి ( విజయవాడ)
3.హర్షిత (హైదరాబాద్)
4.కిరణ్ కుమార్ కింతలి
5.జెట్టి రేణుక (తెనాలి)
6.బాలనదం (విజయవాడ)
7.కొల్లి విజయ్ (రాజమండ్రి)
8.వేమూరి అశ్వినీ (ఒంగోలు)
9.బెల్లంకొండ సురేష్ (గుంటూరు)
10.షైక్ తజుద్దీన్ (విజయవాడ)
11.పవన్ కుమార్ (హిoదుపురం)
12.మురళీకృష్ణా (నెల్లూరు)
13.అoజీ చౌదరి (భద్రాచలం)
14.సత్యం రెడ్డి (నెల్లూరు)
15.సందీప్ కుమార్ (విశాఖ)
16.బసి రమణ రెడ్డి (కాకినాడ)
17.అడపా నరేష్ (విశాఖ)
18.శ్రావణ్ కుమార్ నాయుడు (కుప్పం )
19.షైక్ మీరా మోహిదీన్ (నెల్లూరు)
20.వెంకట్ రెడ్డి (కడప)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, నాపై తప్పుడు వీడియోలు, గ్రాఫిక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించామని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు… అదేవిధంగా కొన్ని యూట్యూబ్ చానల్స్ పై కూడా ఫిర్యాదు చేశారు…

Leave a Reply