రోహింగ్యాలను పెంచుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలు

బంగ్లా, రోహింగ్యా మరియు పాక్ అక్రమ వలస దారులు ఇప్పటికే 13 కోట్ల ఓటర్లు దేశంలో ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో చాలా కాలంగా ఓట్లేస్తున్నారని రాజకీయ రంగంలో వాగ్యుధ్దాలు నడుస్తునే ఉన్నాయి.అంతెందుకు? హైదరాబాద్ నగరంలోని 50 లక్షల మంది రోహింగ్యా ముస్లిం అనధికారంగా ఉన్నారు ఇది ఎంతమందికి తెలుసు?నిజానిజాలు అధికారికంగా తేల్చాల్సి ఉన్నా, అది జరిగే పని కాదు. అంత కాకపోయినా చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశమైతే ఖచ్చితంగా ఉంది.

ఈ మధ్యలో బంగ్లాదేశీయులు ఏ మార్గాల్లో దిగారో కానీ, లక్షల్లో ఢిల్లీ నగరం లోకి దిగిన పరిస్థితి కనబడుతోంది. ఇంకా ఎన్ని నగరాల్లో తలదాచుకున్నారో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఎప్పుడూ ఉండదూ. బీజేపీ పాలన లేని రాష్ట్రాల్లో వాళ్ళకు ఎక్కువ సాదర, సౌకర్య, సత్కారాలు లభిస్తున్నాయి. అక్రమ వలసల గుంపులు మూడు నాలుగు రాష్ట్రాల్లో ఓటరు కార్డులున్నందుకే, ఓటర్ కార్డు – ఆధార్ అనుసంధానం వద్దని, సుప్రీంకోర్టు నుండి ఆర్డర్లు తెచ్చారు కాంగ్రెస్ న్యాయ కోవిదులు. జీహాదీ సానుభూతి రాష్ట్రాలు ఇలాంటి అక్రమ వలసలు పనిగట్టుకుని, తెరవెనుక ప్రోత్సహిస్తున్న విషయం లోకవిదితమే.

కొందరు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు కేంద్రం ఏంచేస్తుందీ అని…ఈ పరిస్థితిలో కొన్ని రాజకీయ కారణాలు కూడా గమనించాలి. ఏంటంటే…. ఇలాంటి సందర్భంలో కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటే మనలోనే కొందరు హిందువులుగా పుట్టామని చెప్పుకుంటున్న బుద్ధి మంతులు ఇంకా చాలా మంది తురక కాంగ్రెస్ తొత్తులు, కమ్యూనిస్టుగా రూపు మార్చుకున్న ముస్లిం లీగు, కేజ్రి విధ్వంసక దళం, మమతా మసకర్ దళం, కచరా చెంచా దళం, ఏసురౌడీ దళం, సిగ్గూలజ్జా వదిలేసిన శివసేన దళం, సంకరజాతి అఖిల దళం, మరియు వివిధ జీహాదీ సంస్థల వాళ్ళు, వాళ్లకు మద్దతు ఇచ్చే ఢిల్లీ ఫ్రీ న్యాయ సహాయ దళం, అమ్ముడు పోయిన మీడియా ఇంకా దేశంలో చాలా మంది సంకరజాతి వాళ్ళు ఉన్నారు. వీళ్లంతా రోడ్ల పైకి వచ్చేసి రైతు ధర్నాలని, పౌర ధర్నాలనీ, షహీన్ బాగ్ శాంతి సభలు-సమావేశాలను, మత తత్వ పార్టీ బీజేపీ అణిచివేతకు గురిచేస్తోందని గగ్గోలు పెడుతూ విధ్వంసాలు మొదలు పెడుతారు.

ఖర్మ ఏంటంటే మన హైందవ ద్రోహులే ఇలాంటి దేశవ్యతిరేక ఆందోళనలకు మద్దతుగా నిలబడుతారు.అలాంటి దేశ వ్యతిరేక రాజకీయ పార్టీలను గెలిపిస్తారు కూడా. ఇంకా దేశంలో జీహాదీలు నడిరోడ్లపై నరికేస్తున్నా, ఆడవాళ్ళను ఎత్తుకు పోయి వాళ్ళ కుటుంబ మగవాళ్ళంతా దారుణంగా అనుభవించి కోరికలు తీరిన తర్వాత ముక్కలుగా నరికేసినా, దోపిడీలు చేసినా, కనీసం చట్టపరమైన చర్యలు కూడా తీసుకోకుండా, ప్రాంతీయ ఓటు బ్యాంకు పార్టీలు, దుండగుల గుంపులకు ప్రత్యేక ఫ్రీ భోజన వసతి సదుపాయాలు్తున్నారు. మనం ఓ పది రాష్ట్రాల్లో అలాంటి దేశ విద్రోహక రాజకీయ పార్టీలను ఏ మాత్రం సిగ్గు సెరం లేకుండా అధికారంలో కూర్చోబెట్టాం ! దాని పరిణామాలు అనుభవిస్తూనే ఉన్నాం !

ఇలాంటి పరిస్థితి కొంచెం తెలివిగా ముందు చూపుతో ఎవరైనా చెబితే.. హిందువుగా నటిస్తున్న వాళ్ళు విననే వినరు. పది రాష్ట్రాల్లో అలాంటి పార్టీలను ఓడించండి. హిందూ రక్షణ, దేశరక్షణ చేయగల్గిన ఏకైక బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించండీ అంటే …. వీళ్ళు బాగానే చేస్తున్నారుగా … అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఫ్రీ స్కీములకూ డబ్బులు బాగానే పంచుతున్నారుగా….. మాకు చాలా డబ్బులు వేశారు…. అంటారు. ఎంత దోపిడీ చేసినా, రాష్ట్రాలను ఎంత అప్పుల పాల్జేసి పదింతల టాక్సులు వేసి కక్కించినా….. మేం నమ్మిన వాడిని ఎలా వదలగలం…. మాకులం వాడిని ఎలా వదిలేయ గలం అంటారు.

ఇలాంటి హిజడాలకు వర్తమానం, భవిష్యత్తు ఇంకా పూర్తిగా అర్థం కావాలిసి వుంది…… లేదా వీళ్ళు నెత్తినెత్తుకున్న జీహాదీ మూకలు వీళ్ళ ఆడపడుచులను లేపుకెళ్ళటం లేదా వీళ్ళ ఇళ్ళమీద దాడులు ఇంకా చేయలేదుగా …. అంటారేమో. అప్పుటి వరకు చాలా ఆలస్యం ఐపోతుంది. ఈ లోపల వాళ్ళు పుట్టించే పదింతల జనాభా, బయటి దేశంనుంచి దింపే జనాభా కలిసి అధికారాన్ని చేజిక్కించు కునేంతగా పెరిగిపోతుంది.

ఇలాంటి హిజడాలను మనమే పనిగట్టుకుని ఒక్కొక్కరు, కనీసం ఓ ఐదుగురు హిందువులను సంపూర్ణ హిందువులుగా సముదాయించైనా మర్చి, హిందూ రక్షక రాజకీయ పార్టీ బీజేపీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలో తెచ్చుకుంటే ఓ వంద తరాలు సుఖ, శాంతి, సంతోషాలతో, సమృద్ధితో జీవించ గలం !
చాలా రాష్ట్రాల్లో ప్రజలు మేల్కొన్నారు. నిరక్షరాస్యులు కూడా తెలివిగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, బెంగాలీ, మరాఠీ, కెరళ మరియు రాజస్థానీ రాష్ట్ర ప్రజలే కళ్ళు తెరవాల్సి ఉంది. ఈ సారైనా జీహదీల దాడుల్లో లక్షల శవాలు లేవక ముందే, లక్షల కుటుంబ ఆస్తులు దోచక ముందే, లక్షల మానభంగాలు జరక ముందే హిందువులంతా విధిగా పూర్తి కుటుంబ సభ్యులు వెళ్లి హిందూ పరిరక్షణ పార్టీ బీజేపీని గెలిపించుకుంటే బతికి బట్ట కడతాం.

లేదంటే ఇప్పటికే దేశవ్యతిరేక శక్తులు, పార్టీలు కోట్లల్లో జీహాదీలు దింపి, వాళ్ళకు అన్ని రకాల గుర్తింపు కార్డులు సమీకరించి పోషిస్తున్నారు. ఏ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలనలున్నాయో, ఎక్కడ వారికి అధికార అనధికార రక్షణ ఉంటుందో.. అక్కడే విధ్వంసాలకు అవకాశం ఎక్కువ మరి. ఈ ఓటు బ్యాంకు కాంక్షిత రాజకీయ నాయకులు విధ్వంసకారులకే వత్తాసు పలుకుతున్నారు. ఈ తరుణంలో జరిగేది అనుభవించాలి లేదా తక్షణమే ఆలోచించాలి మరి…

– పెంజర్ల మహేందర్ రెడ్డి
( అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)

Leave a Reply