(బాబు )
అయ్యా మోచేతి నీరు త్రాగే మోకాలి మేధావి గారూ… వేలాది మేధస్సుల ఆశలను చిదిమేసిన వారికి నీ వత్తాసా?
నిండా మునిగినోడికి చలి ఏముంటుంది అన్నట్లు, తన అవినీతి చర్యలతో జగన్ మా జీవితాలను ఛిద్రం చేశారు. 2020 APPSC గ్రూప్-1 స్కామ్లో వారు చేసిన మోసం మర్చిపోలేనిది.
మేము కష్టపడి చదివితే, వారు CAM SIGN MEDIA అనే కీలుబొమ్మతో మా భవిష్యత్తును ఆటలాడారు. అర్హత కలిగిన మమ్మల్ని వెనక్కి నెట్టి, వారి వారికి అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారు. మా కలలు కూలిపోయాయి, మా ఆశలు అడియాసలయ్యాయి.
ఇప్పుడు ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. తాజాగా, ఈ కుంభకోణంలో ఆ1 నిందితుడిగా ఉన్న ఫ్శృ ఆంజనేయులుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతి కోరుతూ విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కూడా పీటీ వారెంట్ను అనుమతించింది!కోర్టు ఆయనను జైలుకు పంపించింది.
చూశారా! న్యాయం తన పని మొదలుపెట్టింది. మా పోరాటం వృథా పోలేదు. ఫ్శృ ఆంజనేయులు అరెస్టుతో కూలిపోయిన ఆ అవినీతి సామ్రాజ్యంకు సమాధి మొదలైంది. CAM SIGN MEDIA డైరెక్టర్ ధాత్రి మధు ఇప్పటికే కటకటాల వెనక ఉన్నాడు. ఈ స్కామ్లో పాలుపంచుకున్న మిగతా దొంగలు కూడా త్వరలోనే జైలు ఊచలు లెక్కపెడతారు.
మాకు జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాలి. మా భవిష్యత్తును నాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డిని క్షమించే ప్రసక్తే లేదు. న్యాయం గెలిచే వరకు మా పోరాటం ఆగదు. గెలుపు మాదే!
ఆ పీఎస్సార్ ఆంజనేయులకు, ధాత్రి మధుకు మీకు వున్న సంబంధ బాంధవ్యాల గురించి ప్రజలకు తెలుసు మోచేతి నీరు త్రాగే మోకాలి మేధావి గారూ. విసిరే బిస్కట్ల కోసం జీవిత చరమాంకంలో చీకొట్టించుకోకు, నీ కపట తెలివితేటలు ఒలకబోస్తూ. అధర్మానికి కొమ్ముకాసే ఒంటి XXX వి నువ్వు.. నీకు చదువుకొన్న మేధావుల గురించి ఏమి తెలుసు?
ఇట్లు
– 2020 ఎపీపీఎస్సీ బాధితుడు