బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు

– 15న ఉదయం 11గంటలకు కమిషన్ ఎదుట విచారణ

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై సుమోటోగా విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న ఉదయం 11గంటలకు కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Leave a Reply