గుంటూరు జిల్లా అమరావతి లో పంచాయతీ కార్యదర్శి విజయ్ చంద్ పై వైకాపా నేతలు దాడి చేశారు. విధులకు సరిగా రావడం లేదని ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బందిని గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి విదుల నుంచి తొలగించింది. పంచాయతీ తీర్మానం మేరకు ఇద్దరు సిబ్బంది ని విదులకు రావ్వొద్గని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఇద్దరు సిబ్బందిని తొలగింపుపై స్దానిక వైసిపి నేతలు హనుమంతరావు, అతని సోదరుడు శంకర్ లు దాడి చేశారు. కార్యాలయంకు వచ్చి , తలుపులు వేసి విచక్షణ రహితంగా దాటి చేసారు. తనకు సంబంధం లేదని చెప్పిన వినకుండా దాడి చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శిపై దాడి చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మేకల హనుమంతరావుపై చర్యలు తీసుకోకపోతే పెన్డౌన్ చేస్తామని తెలిపారు. అవసరమైతే ఆమరనిరహరణ దీక్ష కూడా చేస్తామని అసోసియేషన్ నేతలు ప్రసాద్, జాన్ పీరా స్పష్టం చేశారు.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…