Suryaa.co.in

National

ప్రతి గంటకు 1,000 వాహనాలు!

ప్రయాగ్ రాజ్ లోని జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.ఈ క్రమంలో ప్రయాగ్జ్ సరిహద్దులో ఉన్న మధ్యప్రదేశ్లోని రేవాలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి గంటకు దాదాపు 1,000 వాహనాలు ప్రయాగ్జ్ వైపు కదులుతున్నాయని, అదే సమయంలో దాదాపు 800 వాహనాలు అక్కడి నుంచి తిరిగి వస్తున్నాయని అధికారులు తెలిపారు. భారీ ట్రాఫిక్ కారణంగా సరిహద్దు ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా అప్రమత్తంగా ఉండాలన్నారు.

LEAVE A RESPONSE