Suryaa.co.in

National

అక్షయ తృతీయకు 20 టన్నుల బంగారు అమ్మకం

అక్షయ తృతీయకు దేశంలో దాదాపు 20 టన్నుల బంగారం అమ్ముడైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని విలువ రూ.18 వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతమున్న బంగారం ధరల దృష్ట్యా అక్షయ తృతీయకు ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని సమాచారం. గోల్డ్ ETFల వైపు మొగ్గు చూపుతున్నారట. నిన్న జరిగిన అమ్మకాల్లో సగం మంది పాత బంగారం మార్చుకుని కొత్త బంగారం కొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ 22K 10గ్రా. గోల్డ్ ₹2వేలు తగ్గింది.

LEAVE A RESPONSE