Suryaa.co.in

Year: 2022

నూతన సంవత్సరం కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సర కానుకగా కొత్త గూడ ఫ్లైఓవర్ ను జనవరి 1 ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రూ. 263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కొత్త గూడ గచ్చిబౌలి…

పెన్షనర్లకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్

– రేపటి నుంచే పెంచిన పెన్షన్ల పంపిణీ.. (జజుల కృష్ణ) న్యూ ఇయర్ వేళ ఏపీ సర్కార్.. రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు బంపర్ గిఫ్ట్ ఇవ్వనుంది. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఈ నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఆదివారం నుంచి…

ప్రతి పథకానికి నీపేరు.. నీతండ్రి పేరేనా?

-పార్ట్ టైమ్ పాదయాత్ర చేసిన జగన్ రెడ్డికి, చంద్రబాబుసభలకు వస్తున్న జనం ప్రభంజనం ఎలా కనిపిస్తుంది? – ప్రతి పథకానికి నీపేరు.. నీతండ్రి పేరేనా? – సొంత పార్టీ దళితఎంపీ చనిపోతే, అతని కుటుంబాన్ని పరామర్శించని జగన్ రెడ్డి, కందుకూరు దుర్ఘటనపై దుష్ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నాడు? • వైసీపీనేతలు, ఆపార్టీ పేటీఎమ్ బ్యాచ్, మంత్రులు…

Andhra Pradesh

టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన ఆర్థిక మంత్రి బుగ్గన

టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరామర్శించారు. ఈవో ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాల వెళ్లి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ధైర్యంగా ఉండమని పుత్రశోకంలో ఉన్న ధర్మారెడ్డిని మంత్రి బుగ్గన ఓదర్చారు. అంతకు ముందు ఆకస్మిక గుండెపోటుతో చెన్నై ఆసుపత్రిలో చంద్రమౌళిని చేర్చిన సమయంలోనూ…

చేతకాని బాబుకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారా..?

– 2022- బాబు, టీడీపికి బూతుల నామ సంవత్సరం – రాష్ట్ర ప్రజలకు విజయనామ సంవత్సరం – మీ అధికార దాహానికి ప్రజలు బలిదానాలు చేయాలా? – కందుకూరు ఘటనలో బాబును అరెస్టు చేయాలి – పప్పు గళంగా మార్చుకో లోకేష్..! – బాబు సవాల్ ను స్వీకరిస్తున్నా.. బీసీల సంక్షేమంపై చర్చకు నేను సిద్ధం…

Andhra Pradesh

సకల వసతులతో ‘బుగ్గన శేషారెడ్డి మెమోరియల్ ఇండోర్ స్టేడియం ప్రారంభం

– రూ.2కోట్లతో నిర్మించిన స్టేడియాన్ని పత్తికొండ ఎంఎల్ఏ శ్రీదేవితో కలిసి ప్రారంభించిన మంత్రి బుగ్గన – డోన్ లోని 18వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రి డోన్, నంద్యాల, డిసెంబర్, 31; తన సొంత నియోజకవర్గం డోన్ లో “బుగ్గన శేషారెడ్డి మెమోరియల్ ఇండోర్ స్టేడియాన్ని” ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్…

కందుకూరు ఘటనలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

ప్రకాశం జిల్లా:- కందుకూరు ఘటనలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరి కుటుంబ సభ్యుల్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరుపున రూ.15 లక్షల ఆర్ధికసాయం చేశారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో మృతురాలి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన…

TDP is only party that stands by BCs: Chandrababu

Kavali, (Nellore Dist), Dec 30: The Telugu Desam Party (TDP), with the ongoing programme of ‘Idemi Kharma Mana Rashtraniki’ has initiated the step to know the problems of all the sections of society by holding reviews with them, said former…

సాంక్రామికేతర వ్యాధులను నియంత్రించేందుకు చర్యలు

– హెల్త్ అండ్ నూట్రిషన్ పై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో సమావేశం అమరావతి,30 డిసెంబరు: జనవరి 5 నుండి 7 వరకూ జరగనున్న ద్వితీయ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో చర్చించనున్నసబ్ థీమ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంశంపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి(Rajiv Gauba)కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్…

న్యాయమూర్తులకు సొంత సామర్థ్యాలపై విశ్వాసం ఉండాలి

– తెలుపు, నలుపులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలకు గుర్తులు – కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి – కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ – ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌…