Home » Archives for March 2023

సత్యకుమార్‌పై వైసీపీ కార్యకర్తల దాడి.. నద్దా సీరియస్

– దాడి జరిగిన వెంటనే బీజేపీ అధ్యక్షుడు నద్దా ఫోన్ – తమపై దాడి జరిగిన తీరు వివరించిన సత్య – సత్య వివరణ విన్న నద్దా వైసీపీపై సీరియస్ – అమరావతిపై వెనక్కి తగ్గవద్దని సత్యకుమార్‌కు గ్రీన్‌సిగ్నల్ – వైసీపీ సర్కారుపై పోరాటం ప్రారంభించాలని ఆదేశం – రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు – నిందితులను శిక్షించాలని రేంజ్ ఐజీకి బీజేపీ నేతల వినతిపత్రం – హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ – సత్యకుమార్‌పై పథకం…

Read More

ముమ్మాటికీ అది పెత్తందార్ల ఉద్యమమే

-పేదలకు చోటు లేదు. రైతుల జాడే లేదు -బాబు బినామీల డ్రామాలకు ‘సరుకు’ లేని పార్టీల మద్దతు -చంద్రబాబు రాజకీయమే ‘అమరావతి ఉద్యమం’ -అలాంటి ఉద్యమాల్ని లక్ష రోజులైనా నడిపించవచ్చు -అరసవల్లి పాదయాత్ర మధ్యలోనే తోక ముడిచారు -అప్పుడే అది ఫేక్‌ ఉద్యమం అని నిజమైంది -తొడేళ్ల మందకు నాయకుడుగా చంద్రబాబు -బాబు ఉచ్చులో కమ్యూనిస్టులు, బీజేపీ, ఇతర పార్టీల నేతలు -న్యాయ రాజధాని కర్నూలులో ఉండాలన్న బీజేపీ -ఇప్పుడేమో అన్నీ అమరావతిలోనే ఉండాలనడం ఏమిటి? -ప్రపంచం…

Read More

మోడీ కార్పొరేట్ ప్రధాని…సామాన్యుల ప్రధాని కాదు

-మోడీ బినామీ అదానీ -ప్రజలు కేంద్రంగా,సమస్యలే ఇతివృత్తంగా కేసిఆర్ జనరంజక పాలన -రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో లేవు -మూసీనదిపై టంగుటూరు వద్ద 8 గ్రామాలకు ఉపయోగపడే బ్రిడ్జి కట్టాలని గత ముఖ్యమంత్రులకు ఎందుకు మనసు రాలేదు అందుకే దేశానికి కేసిఆర్ నాయకత్వం కావాలని అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది -త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మోడీని ప్రశ్నిస్తే…దుర్మార్గంగా ఎంపి పదవి నుండి డిస్ క్వాలిఫై చేశారు -కాంగ్రెస్…

Read More

పసుపు బోర్డుకు పంగనామంపై రైతులు కన్నెర్ర

-నిజామాబాద్ వ్యాప్తంగా వెలసిన ఫ్లెక్సీలు -పసుపు బోర్డు… ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని వినూత్న తీరిలో నిరసన -జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలు వేసి ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని ఫ్లెక్సీల ఏర్పాటు -పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసి బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అరవింద్ -నిజామాబాద్ కి వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన…

Read More

దొంగలను దొరకబట్టిందే ప్రభుత్వం

-మా ప్రభుత్వంలో మేమే బయట పెట్టాం -చిన్న తప్పు దొర్లినా దండన కఠినం -ఏ ఒక్కరికీ నష్టం జరగ నీయ్యం -ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అదే -అవినీతి రహిత పాలనగా తెలంగాణా -రాజకీయ అవినీతి తగ్గుముఖం -వెల్లడించిన జాతీయ నివేదికలు -విపక్షాలు చిల్లరగా ప్రవర్తిస్తూన్నాయి -ఈ డి,సి బి ఐ,ఐటి లకు ఫిర్యాదు చేస్తారంటున్న వారిది తెలివి తక్కువ తనమే -తెలంగాణా ప్రజలు ప్రజాక్షేత్రంలో వారి మీదనే ఫిర్యాదు చేస్తున్నారు -మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణా పబ్లిక్…

Read More

అంబేడ్కర్ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రుల బృందం

-ఏప్రిల్14న విగ్రహం ఆవిష్కరణ -సీ ఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లా రెడ్డి, మేయర్ విజయ లక్ష్మి పర్యవేక్షణ హైదరాబాద్ నగరంలో అత్యంత ఎత్తులో నిర్మిస్తున్న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహన్ని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం శుక్రవారం నాడు…

Read More

బిఆర్ఎస్ ఫై బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టండి

– మానవత్వానికి మారుపేరైన మన కేసీఆర్ ఆలోచనలో పుట్టిందే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు – బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హైదరాబాద్ : BRS పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా ఈరోజు హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ నియోజకవర్గం, ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ…

Read More

అసెంబ్లీలో ప్రధానిని విమర్శిస్తే నిలువరించిన కెసిఆర్

-ఇప్పుడు ఆయన, ఆయన కొడుకు కించపరుస్తున్నారు -మీరు కిచపరుస్తుంది వ్యక్తిని కాదు ప్రజాస్వామ్యాన్ని -భారత దేశ ఆత్మగౌరవాన్ని ప్రపంచపటం మీద నిలబెట్టిన వ్యక్తి మోదీ -బీజేపీలో చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారు -BRS ఉన్నంతకాలం పార్టీ అధ్యక్షుడు లేదా ముఖ్యమంత్రి మీ కుటుంబసభ్యులు కాక వేరే వారు అవుతారా ? -TSPSC లీకేజీకి పూర్తి బాధ్యత కెసిఆర్ వహించాలి -కవిత .. ఒక మహిళ లిక్కర్ స్కాం లో ఉండొచ్చా? -కెసిఆర్ .. ఆరోపణరాగానే నన్ను…

Read More

జాతీయ పార్టీ నాయకులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?

– మాజీ శాసన మండలి సభ్యులు టిడి జనార్దన్ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయ పార్టీ నేతలకు కూడా రక్షణ కరువైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ నాయకులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్‌లో దిగజారిని శాంతిభద్రతల పరిస్థితిని సూచిస్తోంది. సత్యకుమార్‌పై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.

Read More

ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేది ముమ్మాటికీ ప్రధాని, కేంద్రహోం మంత్రి కాళ్లు పట్టుకోవడానికే

– రాష్ట్రానికి, ప్రజలకు ఏదైనా సాధిస్తే, ఆ విషయం చెప్పడానికి భయమెందుకు? జగన్ తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు చెప్పిందే, మళ్లీమళ్లీ ఎందుకు చెబుతున్నారు? • ప్రధానిని ముఖ్యమంత్రి కలిస్తే, వారిద్దరి మధ్య ఏంజరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? • అమరావతి నిర్మాణానికి చంద్రబాబు ఏంచేశాడో, జగన్ ఏంచేశాడో ప్రజలకు బాగా తెలుసు • రాజధాని కోసం ఈ నాలుగేళ్లలో జగన్, అతనిప్రభుత్వం ఏంచేసిందో వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయించే దమ్ము, ధైర్యం సజ్జలకు ఉన్నాయా? •…

Read More