Suryaa.co.in

Month: May 2023

వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించినవారు లేరని తేలిపోయింది

– వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు లభించింది తాత్కాలిక ఉపశమనమే • జగన్మోహన్ రెడ్డి పలుకుబడి, ప్రభావం, అధికారంముందు సీబీఐ చేసిందంతా తుడిచిపెట్టు కు పోయిందా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది • అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీపర్యటనలు విజయవంతమయ్యాయనే చెప్పాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రిని నిజంగానే అభినందిస్తున్నాం •…

Posted on **

సీఎంగా విఫలమైనా ముద్దాయిగా ఉన్న తన తమ్ముడిని కాపాడుకోవటంలో సఫలమయ్యారు

-జగన్.. సీఎంగా విఫలమైనా బాబాయి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తన తమ్ముడిని కాపాడుకోవటంలో సఫలమయ్యారు – బెయిల్ పొందినంత మాత్రాన అవినాష్ రెడ్డి నిర్దోషి కాదు – వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు సామాన్యులకు కూడా వర్తిస్తుందా? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య…

Posted on **

తెలంగాణలో టీడీపీ మళ్లీ హవా

– కాసాని నేతృత్వంలో పార్టీకి పూర్వ వైభవం – టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మండూరి సాంబశివరావు తెలంగాణలో టీడీపీ హవాకు ఇంకా ఎంతో దూరం లేదని టీడీపీ తెలంగాణ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మండూరి సాంబశివరావు జోస్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌ నేతృత్వంలో , తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకోవడం…

Posted on **

కన్నాకు సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జి

– సీనియర్లతో మాట్లాడి ఓకే చేసిన చంద్రబాబు – సత్తెనపల్లిలో గ్రూపు రాజకీయాలకు బాబు చెక్‌ – తమ్ముళ్లలో వెల్లివిరిసిన ఆనందం ( మార్తి సుబ్రహ్మణ్యం) సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకుముందు సత్తెనపల్లి సీనియర్లతో మాట్లాడి, ఏకాభిప్రాయం…

Posted on **

వైఎస్సార్సీపీ పాలన ఏడాది నిండకుండానే కొవిడ్‌–19, ఆ తర్వాత వానలు, వరదలు

– వరుస సవాళ్లను అధిగమించి 2024 ఎన్నికల్లో మరో ఘన విజయం దిశగా పరుగులు ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టి ఏడాది నిండడానికి రెండు నెలల ముందు కొవిడ్‌–19 మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టింది. దాన్ని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా 2020 మార్చి 24 నుంచి తొలి దశ లాక్‌ డౌన్‌…

Posted on **

బాబు పిట్టకథలకు.. పచ్చ మీడియా పిచ్చి కథలకు పుట్టిందే టీడీపీ చార్జిషీట్

– బాబు పాలనలో జరిగినవే టీడీపీ చార్జిషీట్ లో అచ్చేశారు.. – మోసానికి గడ్డం-మీసం పెడితే అది చంద్రబాబే – 600 హామీల్లో 6 కూడా నెరవేర్చని బాబు – తొలి సంతకాలనే నెరవేర్చలేని దద్దమ్మ చంద్రబాబు – జగన్ గారి 4ఏళ్ళ పాలనలో నాలుగు తరాల సంక్షేమం – అధికారంలో ఉండగా పేదలు గుర్తుకు…

Posted on **

లంచం తీసుకుంటూ దొరికిపోయిన‌ప్పుడు ఈ పింక్ క‌ల‌ర్ సీసాలను ఎందుకు పెడతారో తెలుసా?

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీఓ కులం సర్టిఫికెట్‌కు లంచం అడిగి దొరికిపోయిన ఎమ్మార్వో కేసు నుంచి పేరు తొలగించినందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఐ హోటల్‌లోకి ఏసీబీకి దొరికిపోయిన డీఎస్పీ సహజంగా ఇలాంటి వార్తలు చదివి, చూసే పాఠకులు.. వీక్షకులు.. పట్టుబడ్డ వారి టేబుల్‌పై ఉండే ఒక పింక్‌ కలర్‌ సీసా ఒకటి గమనించి ఉండరు….

Posted on **

ఆ హామీల అమలు సంగతి దేవుడెరుగు..వీటి సంగతేంటి జగన్ రెడ్డీ?

-కోడికత్తి డ్రామాలో అమాయకుడైన శ్రీను నాలుగేళ్లుగా జైలులో మగ్గిపోతున్నాడు -ప్రజలకు ఇఛ్చింది పావలా అయితే వారిపై పెట్టిన భారం ఒకటిన్నర రూపాయ్ -మీ మోసాలన్నీ పక్కన పెడదాం.. కనీసం ఈ 10 అంశాలకు సంబంధించి సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? -తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి నోర్లు చించుకుంటున్న వారు మంత్రులా, ఫ్లాట్ ఫారమ్ సరుకా…

Posted on **

బాబుకు ఏ ఏడాదిలో జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ వచ్చింది!

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఉన్న జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ తొలగించాలన్నది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన డిమాండ్‌. స్వయంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ డిమాండ్‌కు తెరలేపారు. దానిపైన టీవీల్లో చర్చ కూడా మొదలయింది. సరే.. సహజంగా టీడీపీ కూడా ఆయన తెలంగాణలో సంపాదించిన లా డిగ్రీ మతలబును తెరపైకి తెచ్చింది. ఆయనకు…

Posted on **

‘బ్రాహ్మణ సదనం’ ప్రారంభించడం కాదు కేసీఆర్.. ముందు బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించండి

– స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు & బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఎన్నికలప్పుడే కేసీఆర్ కు కులాలు, మతాలు, ఆత్మగౌరవ భవనాలు గుర్తుకొస్తాయని మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు మనవడు & బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు విభజించు, పాలించు అన్నదే…

Posted on **