Suryaa.co.in

Month: November 2023

సాగర్ డ్యామ్‌ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత

హాలియా: నాగార్జున సాగర్‌ కుడి కాల్వ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యామ్‌ వద్దకు తెలంగాణ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన పోలీసుల అక్కడే మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన…

రైళ్లలో నకిలీ టీటీఈల గుట్టురట్టు.. తెనాలి కేంద్రంగా రైల్వేలో వసూళ్లపర్వం!

రైళ్లలో టీసీల పేరుతో కొందరు దొంగలు కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్‌లేని ప్రయాణికులే వీరి టార్గెట్‌. మెడలో నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్‌ కలెక్టర్‌లా మాట్లాడుతూ టికెట్‌ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ పెద్దమొత్తంలో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు వరకు…

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ

-బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావు -గెలిచినోడు రాజు కాదు. ఓడినవాడు బంటు కాదు -టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చింది…ఈ సునామీలో గడ్డపారలే కొట్టుకుపోతాయి.. గడ్డిపోచలు ఎంత? అని టీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర…

అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

-అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం నంద్యాల జిల్లా: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి…

పోలింగ్ పరుగులో దౌడు తీసిన కాంగి‘రేసు గుర్రం’

– ‘చేయి’ వైపు చూపించిన ఎగ్జిట్‌పోల్స్ – ‘కారు’కు సిగ్నల్ ఇవ్వని ఎగ్జిట్‌పోల్స్ – ఇంటిలిజన్స్ బ్యూరో సంకేతాలు 70కి పైగా – గ్రేటర్’లోనే కొద్దిగా పరుగులు తీసిన ‘కారు’? – కామారెడ్డిలో సీఎం కేసీఆర్ గెలుపు అనుమానమే – గజ్వేలులో కేసీఆర్ కష్టంగా గెలుపు? – బీజేపీకి ఊహించని సీట్లు-ఓట్ల శాతం – సెటిలర్లు…

బీసీ మంత్రుల బస్సుయాత్ర…. మంత్రుల బేవార్స్ యాత్రగా నిలుస్తుంది

– నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి బీసీలకు చేసింది శూన్యం. ఎన్నికలు సమీపిస్తున్నాయనే జగన్ బీసీల జపం మొదలెట్టాడు • తన భజన చేసే 50 మంది బీసీలకు పదవులిస్తే మొత్తం బీసీవర్గాన్ని ఉద్ధరించినట్టు కాదని జగన్ రెడ్డి గ్రహించాలి • సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అధికారం ఉందని బీసీల గురించి మాట్లాడుతున్నాడు • బీసీలపై జగన్…

విజయం సాధించేది భారత రాష్ట్ర సమితినే: కేటీఆర్

గత మూడున్నర నెలలుగా ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి, అధికారికి ధన్యవాదాలు. ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దానితో సంబంధం లేకుండా మా విజయం పైన పూర్తి ధీమాగా ఉన్నాం. 2018లో కూడా కేవలం ఒక్క…

కేంద్రపధకాలను ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నాం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు తెలియజేయడం తో పాటు లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ లో 50 రధాలతో ప్రచారం నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రధానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి స్వాగతం పలికారు. అనంతరం…

ఎన్నికల సమయంలో నీటి కోసం దొంగ యుద్ధమా?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే నీటి కోసం దొంగ యుద్ధాన్ని చేస్తావా? నీతి లేని నాయకుడా?? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. అమ్మా… ఎంతకు తెగించారు…ఇన్నాళ్లు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి, ఇప్పుడు దొంగ నీటి యుద్ధం చేస్తావా? నీతి లేని నాయకుడా? అంటూ…

Bhatti, family members cast vote

The CLP leader Mallu Bhatti Vikramarka along with his wife Nandini Vikramarka and son Surya Vikramaditya cast his vote at Mandala Praja Parishad school at Sundaraiah Nagar in the town. After emerging out of the polling station, he told reporters…