Suryaa.co.in

Month: October 2024

నాగార్జున,సమంతను ఎన్నిసార్లు రోడ్డుకు ఈడుస్తారు?

– కొండా సురేఖ ఏమైనా బ్రోకర్ పని చేసిందా? – కొండా సురేఖపై పరువు నష్టం దావా – కేటీఆర్ పై ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీరేస్తాం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ,మాజీ ఎంపీ మాలోత్ కవిత ,జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ హైదరాబాద్: కేటిఆర్ ను…

కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్ చర్యలు

– కొండా సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి – బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హైదరాబాద్: ప్రపంచ బ్యాంకుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యి మూసీ సుందరీకరణ అంటున్నారు.రేవంత్ రెడ్డి కుట్రకు పోలీసులు పావులు అవుతున్నారు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొతా రోహిత్కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నట్లు ట్వీట్…

రెండు నాల్కల రేవంత్‌రెడ్డి

– రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట..! -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్: రాష్ట్రంలో గుండా రాజ్యం కొనసాగుతున్నది. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఏది చెబితే దాన్నే శిరసావహిస్తున్నారుఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి కావచ్చు,‌ బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ పై…

మంగళగిరి వైసీపీ సమన్వయకర్త దొంతి రెడ్డితో జోగి రమేష్ భేటీ

– న్యాయపరమైన అంశాలపై లీగల్ సెల్ న్యాయవాదుల చర్చ మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డు లోని మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డిని, మాజీ మంత్రి జోగి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా…

పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తాం

– ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ కు అభినందన అమరావతి: రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవల పారిస్ లో నిర్వహించిన పారాలింపిక్స్ లో పాల్గొని…

పవన్ కళ్యాణ్ “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపుకు బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘీభావం…

అమరావతి: గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు పిలుపుమేరకు “ప్రాయశ్చిత్త దీక్ష” ముగింపు పాదయాత్ర ర్యాలీకి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్న బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం విధితమే,ఈ నేపద్యంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా…

జోగి రమేష్ బంధువులమంటూ జేసీబీ స్వాధీనం

– ఉద్యోగం పేరుతో మోసం… విచారించి న్యాయం చేయండి – మంత్రి నారా లోకేష్ 39వ రోజు ‘ప్రజాదర్బార్’ లో ప్రజల విన్నపాలు – అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటూ మంత్రి భరోసా అమరావతి: ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ‘ప్రజాదర్బార్’ కు…

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

ఎన్నారై ఇన్వెస్టర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు డల్లాస్/అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఏపీ ఎంఎస్ఎంఇ, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డల్లాస్ లో సోమవారం ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే…

డల్లాస్ లో గాంధీ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డల్లాస్ లో స్పీకర్ అయ్యన్నతో కలిసి పర్యటించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డల్లాస్/అమరావతి:: గత వారం రోజులుగా అమెరికాలో తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా…

గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు కృషి చేద్దాం

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా పాకల బీచ్ లో వ్యర్ధాలు తొలగించిన మంత్రి మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ…