Suryaa.co.in

Month: October 2024

పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చేందుకే పల్లె పండుగ

– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము – రూరల్ మండలంలో జరిగిన పల్లె పండుగలో…… కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాము – రూ.79 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…. గుడివాడ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో నిర్వీర్యమైన పంచాయితీ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి, గ్రామాలను అభివృద్ధి పదంలో…

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

– నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి నంద్యాల: ఆర్టీసి బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్ టీ సి బస్సు ల్లో ప్రయాణం చేయాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ…

గెలిచిన తర్వాత ఖనిజ సంపదల ప్రత్యక్ష దోపిడీ

– 80 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఏమయ్యాయి? – రీచ్‌లలో ఇసుక మాయం చేసిన కూటమి నేతలు – వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఖనిజసంపదల దోపిడీకి మాస్టర్‌ స్కెచ్‌ వేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే…

అనకాపల్లిలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తాం

– మోడల్ నియోజకవర్గంగా అనకాపల్లి – ఎంపి సీఎం రమేష్ హామీ – కశింకోట గ్రామం లో 2.24 కోట్ల రూపాయలు సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసిన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీ.ఎం రమేష్ అనకాపల్లి: కశింకోట గ్రామం లో అగ్రహారం వీధి నందు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంటు…

కేసీఆర్ ఇచ్చినవే ఇచ్చి డబ్బా కొట్టుకున్నారు

– రైతు బంధు లేదు.. బతుకమ్మ చీరెలు లేవు.. రుణ మాఫీ రాలేదు. – మెదక్ జిల్లా అందోల్ లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అందోల్ : విజయరామరాజు, అల్లం నవాజ్ రెడ్డి వంటి ముఖ్య నాయకులు కోల్పోవడం బాధగా…

వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీ

– ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై చంద్రబాబు సమీక్ష – అమరావతి డ్రోన్ సమ్మిట్ పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ – డ్రోన్ సమ్మిట్ సందర్భంగా పత్యేక హ్యాకథాన్ అమరావతి : ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న…

గంగానదికి ఒక న్యాయం…మూసీకి ఒక న్యాయామా?

– మూసీ నదికి మరణశాసనం రాస్తూ.. సుందరీకరణ ప్రాజెక్టా? – వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్థానం – పదేళ్లు మాపై ఒత్తిడి తెచ్చిన రాడార్ స్టేషన్ నిర్మాణానికి అంగీకరించలేదు – జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్ తెలంగాణలోనా? – ఏ ప్రయోజనాలు ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. –…

బీజేపీ నేతకు లిక్కరు లక్కు కిక్కు

– 5 దుకాణాలు ఒక్కరికే! -సందిరెడ్డి శ్రీనివాసులుకు దుకాణాల పంట అనంతపురం: మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4, ధర్మవరం రూరల్లో 12,…

లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్‌

– అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం – 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే – లిక్కర్ షాపుల కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ ట్వీట్  అమరావతి: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ?…

పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల

– కృష్ణంశెట్టి పల్లె, కంచిపల్లె పంచాయతీలలో రూ. 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ ప్రగతికి అండగా కార్యక్రమాన్ని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మండలంలోని కృష్ణంశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. మొదటగా కె.ఎస్ పల్లె గ్రామ పంచాయతీలోని…