టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్
పోలింగ్ సరళిపై సంతోషం
అమరావతి: ఏపీలో పోలింగ్ సరళిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సం తోషం వ్యక్తం చేశారు. మార్పు కోసం ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజే శా రు. ప్రజల సంకల్పం, ఉత్సాహం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకమని వెల్లడిరచారు. రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందని, ఇది రాష్ట్రానికి చారిత్రాత్మక దినమని ట్వీట్ చేశారు.